తియాన్హేను చేరిన ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలు అక్కడే ఉండి నిర్మాణపనులు ఐదేండ్ల తర్వాత చైనా మానవసహిత యాత్ర బీజింగ్, జూన్ 17: చైనా తమ అంతరిక్ష కేంద్రం తియాన్హే నిర్మాణంలో భాగంగా ముగ్గురు వ్యోమగాములను �
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన చైనాలోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్నది. కోటికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో జనం గత జ్ఞాపకాలను మరిచిపోయి నిత్య కార్యకలాపాల్లో బిజీ అవుత�
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపింది. ఇవాళ ఉదయం ముగ్గురు చైనా వ్యోమగాములు నింగికెగిరారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా.. షెంన్జూ12 క్యాప్స
బీజింగ్: చైనాలో గ్యాస్ పైప్లైన్లో లీకేజీ కారణంగా పేలుడు సంభవించి 25 మంది మరణించారు. హుబే రాష్టం జంగ్వాన్లోని షియాన్ సిటీలో గల రెండంతస్తుల భవనంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో బాధితు
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్ట�
బీజింగ్: చైనాలోని గాంగ్జూలో ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అధిక సంఖ్యలో నమోదు అయ్యాయి. అయితే గాంగ్జూ ప్రాంతంలో నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉన్నట్లు చైనా అధికా�
బ్రస్సెల్స్: అనైతిక రీతిలో చైనా తన సైనిక విస్తరణ కొనసాగిస్తున్నదని, ఆ దేశ సైన్యం నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో డ్రాగన్ దేశానికి నాటో నేతలు వార్నింగ్ ఇచ్చారు. చైనా ప్రవర్తన వ్యూహాత్మక సవాల్�
బహు భార్యత్వానికి మద్దతుగా మాట్లాడిన ఓ న్యాయ కళాశాల ప్రొఫెసర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనను సదరు యూనివర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారు.
బీజింగ్: చైనాలో భారీ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ షియాన్ నగరంలోని జాంగ్వాన్ జిల్లాలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు గ�
లండన్: మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైన
బీజింగ్: తొలి ప్రయత్నంలోనే మార్స్పై రోవర్ను దింపిన తొలి దేశంగా ఘనతను సొంతం చేసుకున్న చైనా.. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఝురోంగ్ రోవర్ మే నెలలో మార్స్పై ల్యాండైంది. చైన�
ఒక వెబ్ సిరీస్ కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. ఒక్కరోజే దాదాపు 13 కోట్ల మంది చూసే అంత క్రేజ్ ఉంటుందా.. సినిమాలకు మించిన పారితోషికం అందుకునే సీనుందా.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం ఫ్యామిలీ మ్యాన్ 2