భారత సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనాబీజింగ్, జూలై 9: చైనా కొత్త కుతంత్రానికి తెరలేపింది. టిబెట్లో నివసిస్తున్న యువకులను సైన్యంలోకి తీసుకొని శిక్షణనిస్తున్నది. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్�
బీజింగ్: చైనీస్ ఆర్మీ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇండియాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరేషన్ల కోసం టిబెట్ యువతను ఆర్మీలోకి తీసుకొని శిక్షణ ఇస్తోంది. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం వీళ్లను ఉపయోగించుక
బీజింగ్: ఆస్టరాయిడ్ల నుంచి ఎప్పుడూ భూమికి ముప్పు పొంచే ఉంది. ఈ గ్రహ శకలాలు ఎన్నోసార్లు భూమికి దగ్గరగా వెళ్తుండగా.. కొన్ని చిన్న చిన్నవి భూమిని ఢీకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో
బీజింగ్: ఒలింపిక్ గేమ్స్ కోసం చైనా ఓ భారీ టీమ్ను పంపడానికి సిద్ధమవుతోంది. 2016 రియో ఒలింపిక్స్లో ఏకంగా 416 మందిని పంపిన ఆ దేశం.. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని చూస్తోంది. ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
బీజింగ్: చైనా నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్ ‘తియాంగాంగ్’లో ఆదివారం మొదటిసారిగా ఇద్దరు వ్యోమగాములు స్పేస్వాక్ చేశారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. స్పేస్ స్టే
వాషింగ్టన్ : అత్యంత వేగంగా డ్రాగన్ దేశం చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ సమీకరణలో చైనా తన వేగాన్ని తగ్గించుకో�
అమెరికాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరిక 70 వేల మందితో సీపీసీ శతాబ్ది ఉత్సవ సభ బీజింగ్, జూలై 1: ఎవరైనా చైనాను వేధించాలనుకుంటే తలపగులడం ఖాయమని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ పరోక్షంగా అమెరికాను హెచ్
బీజింగ్ : డ్రాగన్ దేశంలో కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విదేశీ శక్తులు తమను బెదిరించే ప్
జమ్ము ఘటనలో కొత్త కోణం.. పిజ్జాలు, ఔషధాల సరఫరా కోసం చైనానుంచి భారీగా డ్రోన్లను కొన్న పాక్ వీటితోనే దాడి జరిపిన ఉగ్రవాదులు! భద్రతాదళాలకు లభించిన సమాచారం డ్రోన్ దాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత రాజ్నాథ�
బీజింగ్, జూన్ 28: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందిన బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్లో 2 యూనిట్లను చైనా సోమవారం ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల (జులై 1) సందర్భంగా వీట�
అదనంగా 50 వేల మందితో పటిష్ఠ నిఘా యుద్ధ విమానాలు, క్షిపణులతో సంసిద్ధం చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు చర్యలు న్యూఢిల్లీ, జూన్ 28: గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత బల
న్యూఢిల్లీ : భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో చైనా సరిహద్దుల్లో భారత్ ఇటీవల దాదాపు 50,000 అదనపు బలగాలను మోహరించిందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. గత కొద్ది నెల
బీజింగ్: ఇన్నాళ్లూ ఎంతో సింపుల్గా చెప్పుకున్న మానవ పరిణామ క్రమంలో కొన్ని వారాల వ్యవధిలోనే కొత్త కొత్త ట్విస్టులు వచ్చి చేరుతున్నాయి. ఈ మధ్య ఇజ్రాయెల్లోని నెషెర్ రామ్లా ప్రాంతంలో అంతరించిన�