కౌంటర్ టెర్రరిజం దళాల మోహరింపున్యూఢిల్లీ: చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియ
పలు ప్రాజెక్టుల సందర్శనబీజింగ్, జూలై 23: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారిగా టిబెట్ను సందర్శించారు. బుధవారం అక్కడి నియంజి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగిన ఆయన.. న్యాంగ్, బ్రహ్మపుత్ర నదులపై చైనా న
ఉయ్ఘర్ ముస్లింలతోపాటు ఇతర మైనారిటీలను హింసించడానికి చైనా ప్రభుత్వం జిన్జియాంగ్ ప్రావిన్స్లో 240 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ, నిర్బంధ కేంద్రాల సంఖ్యను తగ
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఓసారి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టింది. కానీ
చైనాను ముంచెత్తుతున్న భారీ వర్షాలుబీజింగ్, జూలై 21: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హెనన్ ప్రావిన్స్లో గత వెయ్యేండ్లలో లేనంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌల�
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయ�
చైనాలో భారీ వర్షాలు | చైనాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌ నగరం గజగజ వణికిపోతున్నది.
బీజింగ్, జూలై 20: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలును చైనా మంగళవారం ప్రారంభించింది. మాగ్లెవ్(విద్యుదయస్కాంత శక్తితో నడుస్తుంది) అనే సాంకేతికతతో దీనిని నడుపుతారు. క్విన్డాగోలో ఈ రైలును అందుబాట�
న్యూఢిల్లీ, జూలై 19: భారత సరిహద్దుల్లో వేగంగా బలగాలను మోహరించేందుకు వీలుగా చైనా వాస్తవాధీన రేఖ(పీఎల్ఏ) వెంబడి కస్గర్, హోగన్ మధ్యలో శాక్చే ప్రాంతంలో ఓ ఎయిర్ బేస్ను నిర్మిస్తున్నది. గతేడాది ఇరుదేశాల స�
తూర్పు లడఖ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్లోని షేక్ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.
స్పేస్ రైస్ పండిస్తున్న చైనా | రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో చైనా పంటను పండించబోతున్నది. ఆ ధాన్యాన్ని ‘రైస్ ఆఫ్ హెవెన్' లేదా స్పేస్ రైస్ అంటున్నారు.
న్యూఢిల్లీ: భారత్తో ఉద్రిక్తతల నివారణకు చర్చలే ప్రాధాన్యమన్న చైనా తన వక్ర బుద్ధిని చాటింది. తూర్పు లడఖ్, ఉత్తర సిక్కింలోని నాకు లా సమీపంలో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తున్నది. భారత్, చైనా సరిహద్దులో
బీజింగ్: టోక్యో ఒలింపిక్స్లో చైనా భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. మొత్తం 777 మందితో కూడిన బృందంలో 431 మంది అథ్లెట్లు ఉన్నారని చైనా అధికారిక వార్తాసంస్థ జినుహ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో 298 మహిళా అ