బీజింగ్: ఇప్పటికే ప్రపంచంలో అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. అంతరిక్షంలోనూ ఆ దేశాన్ని సవాలు చేస్తోంది. అరుణ గ్రహంపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంతోపాటు అక్కడి వనరులను �
ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హ�
బీజింగ్, జూన్ 21: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు పుట్టినిల్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి అనుమానాస్పద పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఆ దేశంలో ఒక అణుశక్తికేంద్రంలో భారీ ఎత�
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య అనకూల దినపత్రిక యాపిల్ డెయిలీను మూసివేయనున్నారు. అయితే పత్రిక మూసివేత అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఆ పత్రికకు చెందిన సు�
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగా చైనాలో యోగా చేశారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో జరిపిన యోగా వేడుకల్లో వంద మందికి పైగా చైనా యోగా ప్రేమికులు పాల్గొన్నారు
సంయుక్తంగా నిర్మించనున్న చైనా, రష్యా దక్షిణ ధ్రువంపై 2035నాటికి నిర్మాణం కక్ష్యలోనూ పరిశోధన సదుపాయాలు భాగస్వామ్యం కోసం ప్రపంచదేశాలకు పిలుపు మాస్కో, జూన్ 19: అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పోటాపో�
తియాన్హేను చేరిన ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలు అక్కడే ఉండి నిర్మాణపనులు ఐదేండ్ల తర్వాత చైనా మానవసహిత యాత్ర బీజింగ్, జూన్ 17: చైనా తమ అంతరిక్ష కేంద్రం తియాన్హే నిర్మాణంలో భాగంగా ముగ్గురు వ్యోమగాములను �
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన చైనాలోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్నది. కోటికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో జనం గత జ్ఞాపకాలను మరిచిపోయి నిత్య కార్యకలాపాల్లో బిజీ అవుత�
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపింది. ఇవాళ ఉదయం ముగ్గురు చైనా వ్యోమగాములు నింగికెగిరారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా.. షెంన్జూ12 క్యాప్స
బీజింగ్: చైనాలో గ్యాస్ పైప్లైన్లో లీకేజీ కారణంగా పేలుడు సంభవించి 25 మంది మరణించారు. హుబే రాష్టం జంగ్వాన్లోని షియాన్ సిటీలో గల రెండంతస్తుల భవనంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో బాధితు
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్ట�