కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్కు బైడెన్ ఆదేశం | కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.
బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి జాక్మా రాంరాం!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మా.. తన బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి..
ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.
బీజింగ్, మే 22: అంగారక గ్రహంపైకి చైనా తొలిసారిగా ప్రయోగించిన రోవర్ ‘జురోంగ్’.. ల్యాండర్ నుంచి విడిపోయి మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్ అరుణగ్రహంపై తన అన్వేషణను మొదలుపెట్టిం
అనారోగ్యంతో మరణించిన చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ బీజింగ్, మే 22: సంకరజాతి వరి వంగడాల సృష్టికర్త, చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ (91) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు శరీరంలో
న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానె అరుణాచల్ప్రదేశ్లోని చైనా సరిహద్దులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సైనిక సన్నద్ధత, ఈశాన్య రాష్ర్టాలలో భద్రతా వ్యవస్థపై సమీక్షించినట్టు అధికారులు తెలిపా
బిట్ కాయిన్ నేలచూపులు: 500 బిలియన్ డాలర్ల ఎం-క్యాప్ హరీ|
స్టాక్ మార్కెటింగ్ ట్రేడర్లకు ఆశలు కల్పించిన బిట్ కాయిన్ నేల చూపులు చూస్తున్నది. కేవలం 24....
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ఆఫర్ చేయొద్దని దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక, ఆన్ లైన్ చెల్లింపులపై చైనా నిషేధం విధించింది. అంతే కాదు.