బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ ఇది సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్క్యాంప్లో ఉన్న
వాషింగ్టన్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. తన అంతరిక్ష శిథిలాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని విమర్శించింది. చైనా అతిప�
చైనా పట్ల ఆస్ట్రేలియా తన గొంతున కఠినం చేయడంతతో చైనా కూడా అంతే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) రెండు ఒప్పందాలను రద్దు చేసిన నేపథ్యంలో చైనా సంచలనం సృష
బ్రిటన్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం.. చైనాకు వ్యతిరేకంగా గలమెత్తింది. చైనాలో ఉయ్గార్ ముస్లింలపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు
లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ | చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూమ్మీద కూలే దిశగా ప్రయాణిస్తుందట. ఏప్రిల్ 29న చైనా దేశం ప్రయోగించిన లాంగ్ మార్చ్
ట్రయల్స్ నిర్వహణకు అనుమతి.. చైనా టెక్నాలజీకి కేంద్రం చెక్ న్యూఢిల్లీ, మే 4: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ టెక్నాలజీ వినియోగానికి సంబంధించ�
వాషింగ్టన్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ముఖ్యమైన సూచనలు చేశారు అమెరికా వైద్య నిపుణుడు, వైట్హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. ముందు దేశంలో కనీసం రెండు వారాలు లాక్డౌన్
బీజింగ్ : కరోనా మహమ్మారితో పోరాటానికి భారత్ తో కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలా ఆపన్న హస్తం అందిస్తా�
చైనా తన కొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం యొక్క కీ మాడ్యూల్ను ప్రయోగించింది. వెన్చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ -5 బీ రాకెట్ ద్వారా గురువారం ఉదయం ప్రయోగించారు.
బీజింగ్: చైనా కార్గో షిప్ సిబ్బందిలో పది మందికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకింది. మొత్తం 20 మంది సిబ్బందిలో 11 మంది కరోనా బారిన పడినట్లు జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు. 11 క�
న్యూఢిల్లీ: ఇండియాకు 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను అందించడానికి తమ మెడికల్ స్లపయర్స్ ఓవర్టైమ్ పని చేస్తున్నారని చైనా చెప్పింది. ఇండియా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా భారీ సంఖ్యలో �
కిండర్గార్టెన్| గ్వాంగ్జీలో రీజియన్లో ఉన్న ఓ కిండర్గార్టెన్పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా
సొంత స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్న చైనా ఐఎస్ఎస్కు దీటుగా ‘టియాన్హే’ 12 మంది వ్యోమగాములు ఉండేలా నిర్మాణం అమెరికా, ఐరోపా ఆంక్షల నేపథ్యంలో నిర్ణయం నేడే తొలి ప్రయోగం.. వచ్చే ఏడాది అందుబాటులోకి ప్రపంచం�