బీజింగ్: బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్లలో ఒకటైన హెచ్10ఎన్3 చైనాలో తొలిసారి ఓ మనిషికి సోకింది. ఆ దేశంలోని జియాంగ్సు ప్రావిన్స్లోని ఝెంజియాంగ్ నగరంలో ఉండే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు చైనా నేషనల్ హ�
బీజింగ్: చైనాలోని గాంగ్డాంగ్ ప్రావిన్సులో మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో గాంగ్జూ నగర విమానాశ్రయానికి వచ్చే సుమారు 660 విమానాలను రద్దు చేశారు. మంగళవారం ఉదయం నాటికి సుమారు 50 శాతం వి�
చైనాలో సంతానంపై ఆంక్షల సడలింపుజనాభా రేటు తగ్గడంతో నిర్ణయం బీజింగ్, మే 31: గడిచిన నాలుగు దశాబ్దాల్లో ‘ఒకే బిడ్డ’ విధానంతో జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో చైనా కీలక నిర్ణయం తీసుకొన్నది. చైనా పౌరులు ఇక నుంచి �
బీజింగ్: చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతు
లండన్: కోవిడ్-19 మూలాలపై మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వెలువడిన ఓ అధ్యయన నివేదిక ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడించింది. వూహాన్ ల్యాబులో చైనా శాస్త్రవేత్తలు వైరస్�
బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�
చైనా తన అంతరిక్ష కేంద్రం సరఫరా మిషన్ కోసం టియాన్జౌ-2 ను శనివారం రాత్రి విజయవంతంగా ప్రయోగించింది. సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం టియాన్హేకు పరికరాలు, చోదక యంత్రాలను మోసే ఆటోమేటెడ్ కార్గో అం
కొలంబో: ఆమె పేరు సుషీయినే. పుట్టిపెరిగింది చైనాలో. చెప్పుకుంటుంది శ్రీలంక యువరాణినని. మే 26న బీజింగ్ లోని శ్రీలంక రాయబార కార్యాలయంలో జరిగన ‘వేశాఖ’ ఉత్సవాలకు హాజరైంది. ఈ వార్త సహజంగానే శ్రీలంకలో గుప్పుమ�
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్కు బైడెన్ ఆదేశం | కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.
బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి జాక్మా రాంరాం!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మా.. తన బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి..
ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.