భారత్పై చేపట్టిన బయోవార్ కరోనా ఈ అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదుకు కేంద్రం యోచన? కరోనా మూలాలపై దర్యాప్తు ఎన్ఐఏకు బాధ్యతలు? ప్రభుత్వ వర్గాల వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 4: కరోనా వైరస్ ఎక్కడ, ఎలా పుట్టింది అన్న�
భారత నావికాదళంలోకి రానున్న ఆరు ఏఐపీ జలాంతర్గాములు రూ.43 వేల కోట్ల మెగా ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం చప్పుడు లేకుండా శత్రునౌకల్ని తునాతునకలు చేసే సామర్థ్యం ‘మేకిన్ ఇండియా’లో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ప్రా
డ్రాగన్ వర్సెస్ అమెరికా:వెస్ట్రన్ బ్రాండ్లు అన్సేఫ్ అన్న చైనా |
పశ్చిమ దేశాల నుంచి హెచ్ అండ్ ఎం, నైకే, జారా తదితర దిగుమతి చేసుకుంటున్న బ్రాండ్ల...
అమెరికా, దాని మిత్రదేశాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని పెంచుకోవడంపై చైనా దృష్టి సారించింది. ఆఫ్ఘాన్, పాక్ విదేశాంగ మంత్రులతో భేటీ జరిపింది.
చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజలు చేపట్టిన ఉద్యమంపై చైనా ఉక్కుపిడికిలి బిగించి 1989 లో సరిగ్గా ఇదే రోజున దాదాపు 10,000 మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను కాల్చివేసింది
చండీఘడ్: చైనా, పాకిస్థాన్ దేశాలు టిబెట్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట జరుగుతున్న ఈ పరిణామంపై అందరి దృష్టి పడింది. యుద్ధ నౌకలను టార్గెట్ చేయడంతో పాటు స�
హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారి బీజింగ్: చైనా నుంచి వ్యాపించిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయగా ఆ దేశంలోనే మరో వింత కేసు వెలుగుచూసింది. పక్షుల్లో వ్యాపించే బర్డ్ ఫ్లూలో ‘హెచ్10
పాకిస్తాన్కు తన స్నేహితుడు చైనా వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్కు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడానికి చైనా నిరాకరించింది.
బీజింగ్: బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్లలో ఒకటైన హెచ్10ఎన్3 చైనాలో తొలిసారి ఓ మనిషికి సోకింది. ఆ దేశంలోని జియాంగ్సు ప్రావిన్స్లోని ఝెంజియాంగ్ నగరంలో ఉండే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు చైనా నేషనల్ హ�
బీజింగ్: చైనాలోని గాంగ్డాంగ్ ప్రావిన్సులో మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో గాంగ్జూ నగర విమానాశ్రయానికి వచ్చే సుమారు 660 విమానాలను రద్దు చేశారు. మంగళవారం ఉదయం నాటికి సుమారు 50 శాతం వి�
చైనాలో సంతానంపై ఆంక్షల సడలింపుజనాభా రేటు తగ్గడంతో నిర్ణయం బీజింగ్, మే 31: గడిచిన నాలుగు దశాబ్దాల్లో ‘ఒకే బిడ్డ’ విధానంతో జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో చైనా కీలక నిర్ణయం తీసుకొన్నది. చైనా పౌరులు ఇక నుంచి �
బీజింగ్: చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతు
లండన్: కోవిడ్-19 మూలాలపై మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వెలువడిన ఓ అధ్యయన నివేదిక ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడించింది. వూహాన్ ల్యాబులో చైనా శాస్త్రవేత్తలు వైరస్�
బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�