Nutrition | గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు.
Toddy rates | చిలిపిచెడ్ మండలంలో ఇప్పటివరకు ఐదు రూపాయలు ఉన్న కల్లు సీసాను ఒకేసారి పది రూపాయలు చేయడం కుదరదని.. ధరను పెంచొద్దని కల్లు దుకాణాల యజమానులను రైతులు కోరుతున్నారు.
చిలిపిచెడ్ మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ సంఘాల అధ్యక్షురాలిచే ప్రారంభించడం జరిగిందన్నారు మండల ఐకేపీ ఏపీఎం గౌరీ శంకర్.
BJP | కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు, ఎన్నో హామీలు ఇచ్చిందని ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలియజేయాలని బీజేపీ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అజ్జమరి నాగ�
Crop Loss | ఇప్పటికే గ్రామాలలో పంట పొలాలను పరిశీలించి వ్యవసాయ శాఖ సభలు నిర్వహించి, నష్టం అంచనా వేయాల్సింది కానీ అధికారులు ఎందుకు అంచనా వేయలేదని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ ప్రశ్నించారు.
Chamundeshwari Temple | మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో మంజీర నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో సోమవారం 22 తేదీ దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం ముగింప�
Ganesh Navaratri Utsavalu | మెదక్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి డీవీ శ్రీనివాస్ ఆదేశాలతో చిలిపిచెడ్లో ఉన్న ప్రధాన చాముండేశ్వరి ఆలయం, డాబాలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలలో డా�
Nano Urea | నానో యూరియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక రకమైన ద్రవరూపమైన ఎరువు అని.. దీనివల్ల మొక్కల రంద్రాల ద్వారా పోషకాలు నేరుగా మొక్కలోకి వెళ్లడం ద్వారా పంటలు దిగుబడిపై గణనీయమైన సా�
జిల్లా కలెక్టర్ ప్రజల కోసం పనిచేసే మనిషి.. కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు సంక్షేమ పథకాలు, జిల్లా ప్రజలకు 100% అందాయని కలెక్టర్ అనడం సరైన పద్ధతి కాదన్నారు బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్
Livestock Shed | ఉపాధిహామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణానికి చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. పశువుల పాక సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్కు రూ.80 వేల వరకు బిల్లు రావాల్సి ఉ�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మండలంలోని చండూర్కు చెందిన రైతు కుమ్మరి శేఖర్కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, పక్కన ఉన
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండడంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు భయాందోళనకు గురువుతున్నారు. శుక్రవారం చిలిపిచెడ్ శివారు మంజీర�