పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం కింద బాలల ద
Nita Ambani | బాలల దినోత్సవం సందర్భంగా తన ఫౌండేషన్ ప్రణాళిక వెల్లడించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్స ఉచితంగా అందిస్తామని ఫౌండేషన్ ఫౌండర్ చైర్ ప
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఓ బాలిక సర్ప్రైజ్ ఇచ్చింది. తెలంగాణ భవన్లో ఆరో తరగతి బాలిక కేటీఆర్ను కలిసింది. తెలంగాణ భవన్లోకి వచ్చిన ఆ బాలిక.. నేరుగా కేటీఆర్ ఛాంబర్లోకి వ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ ప్రచారం విస్త్రతగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వి
బాల సాహిత్యంచరిత్ర, తీరుతెన్నులు కనుక పరిశీలించినట్లయితే మనదేశంలో రెం డువేల యేండ్లకు పూర్వమే పంచతంత్రం, భేతాళ కథలు వంటి పిల్లల కథలు ప్రాంతీయ భాషల్లో నీతి కథలుగా గుర్తింపు పొంది ఆ తర్వాత కాలంలో సంస్కృత భ
పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, వసతులు అందిస్తున్నందున దీనిని వినియోగించుకుని చదువులో రాణించి తల్లిదండ్రుల కలల ను సాకారం చేయాలని రాష్ట్ర పంచాయత�
ఇవాళ బాలల దినోత్సవం కాబట్టి పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తన కొడుకుతో విలువైన సమయాన్ని గడిపేందుకు న్యాచురల్ స్టార్ నాని (Nani)షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేశాడు.
రవీంద్రభారతి : భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన, అప్యాయత, ప్రేమని, చిన్నారులు ఆయన జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
6 కిలోమీటర్ల వరసలో బూట్లను అమర్చి గిన్నిస్ బుక్ రికార్డు శేరిలింగంపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రియల్ ఫేజ్ ఇండియా స్వచ్ఛంద సంస్ధ అధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో బాగంగా ప్రభుత్వ
రవీంద్రభారతి : నేటి బాలలే రేపటి పౌరులని వారి హక్కులను పరిరక్షించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అనాధ పిల్లల సంరక్షణ, భద్రత, ఫోషణ వా�
బొల్లారం : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం త్రిశూల్ పార్కు ప్రభుత్వ పాఠశాల వసతి గృహాంలో రిసాల బజార్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స�
మంత్రి కొప్పుల | విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కందుకూరు : బాలల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం బాటలు వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురష్కరించుకొని ఆదివారం బాలల దినోత్సవాన్ని నిర్వహిం�