న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
జర్మనీ| దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల తల్లితండ్రులు చనిపోవడంతో సుమారు 577 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు ఈ నివే�
హైదరాబాద్ , మే 25 : పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలాగాప్రవర్తిస్తుంటారు. అయితే వీరిలో అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు. వారి అభిరుచులు, అలవాట్లు విభిన్నంగా ఉంటాయి. అంతేకాదు ఒక్కొరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. ఇప్పుడు మ�
ఆవాసాలకు దూరంగా బడికెళ్లేవారికి అందజేత తాజాగా 8, 9 తరగతుల విద్యార్థులకూ వర్తింపు రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ జీవో జారీ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్ర�
చిన్నారులకు| కరోనా వల్ల తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్
న్యూఢిల్లీ: ఇప్పటివరకు చిన్నారులకు కరోనా పెద్దఎత్తున సోకిన దాఖలాలు లేవు. అసలు పిల్లకు రాదనే అన్నారు మొదట్లో. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాలో కొత్తరకం లక్షణాలతో పిలలకు కరోనా వస్తున్నదని బయటపడుతున్నది.థర్డ
కిండర్గార్టెన్| గ్వాంగ్జీలో రీజియన్లో ఉన్న ఓ కిండర్గార్టెన్పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా