ఆవాసాలకు దూరంగా బడికెళ్లేవారికి అందజేత తాజాగా 8, 9 తరగతుల విద్యార్థులకూ వర్తింపు రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ జీవో జారీ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్ర�
చిన్నారులకు| కరోనా వల్ల తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్
న్యూఢిల్లీ: ఇప్పటివరకు చిన్నారులకు కరోనా పెద్దఎత్తున సోకిన దాఖలాలు లేవు. అసలు పిల్లకు రాదనే అన్నారు మొదట్లో. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాలో కొత్తరకం లక్షణాలతో పిలలకు కరోనా వస్తున్నదని బయటపడుతున్నది.థర్డ
కిండర్గార్టెన్| గ్వాంగ్జీలో రీజియన్లో ఉన్న ఓ కిండర్గార్టెన్పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా
సెకండ్ వేవ్లో వారి ఆరోగ్యం జాగ్రత్త ఇంట్లో నుంచి బయటకెళ్లకుండా చూడాలి గొడవ చేసినా నిలువరించాల్సిందే .. అల్లరి మితిమీరితే తెలివిగా సర్దిచెప్పాలి కథల పుస్తకాలు, దినపత్రికలు చదివించాలి కరోనా రెండోదశ ఉప�
మొత్తం కేసుల్లో 2.5% పిల్లలు లంగ్ ఫెయిల్యూర్ రాలేదు ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పిల్లల వైద్యనిపుణుడు లాలూప్రసాద్ కరోనాకు చిన్నా.. పెద్దా.. తేడాలేదు.. ఏ వయసువారికైనా సోకుతున్నది. తమ శరీరంలో చోటుచేసుకొనే
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా రెండోవేవ్ చిన్నపిల్లలను కూడా వదలటం లేదు. ముఖ్యంగా 10 ఏండ్ల వయసు పైబడిన పిల్లలు వైరస్ బారినపడుతున్నట్టు దవాఖానల రికార్డుల ద్వారా తెలుస్తున్నది. గత�