బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్టౌన్ : తల్లిపాలు పిల్లలకు దివ్య ఔషధం వంటివని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్ర
Haritha Haram | వారు వయస్సులో చిన్నపిల్లలు. కానీ పెద్దలకూ స్ఫూర్తినిచ్చే పనిచేశారు. తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలను రక్షించుకొనే విషయంలో అందరికీ ఆదర్శంగా
చిన్నారుల్లో దీర్ఘకాల కొవిడ్-19 లక్షణాలు తక్కువే కొద్ది మందిలోనే నెలరోజుల తర్వాత కూడా లక్షణాలు వైరస్ సోకిన తొలివారంలో అలసట, తలనొప్పి జలుబు, ఫ్లూ వ్యాధులున్న వాళ్లలో వైరస్ తీవ్రత ఎక్కువ లాన్సెట్లో బ్�
కరోనా వైరస్ పుణ్యమా అని చిన్నారులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్య చిన్నారుల జీవితాల్లోకి ప్రవేశించింది. దీంతో వారి జీవితం కాస్త గ్యాడ్జెట్స్తో పెనవేసుకుపోయ
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వెల్లడి తొలుత 12-17 ఏండ్లవారికి అందుబాటులోకి? పిల్లల టీకా రేసులో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా న్యూఢిల్లీ, జూలై 27: వచ్చే నెలలో పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వ
‘కొవిడ్ మూడో వేవ్ వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఆ తీవ్రత పిల్లలమీద ఎలా ఉంటుంది?’ అన్న ప్రశ్నలు కన్నవారిని భయపెడుతున్నాయి. కాలానుగుణంగా మార్పు చెందడమే కొవిడ్-19 వైరస్ ప్రధాన లక్షణం. దీన్నే ‘మ్యుటేషన్’ �
న్యూఢిల్లీ, జూలై 18: కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 2-6 ఏండ్లలోపు పిల్లలకు రెండో డోస్ను వచ్చే వారం ఇవ్వనున్నట్టు సమాచారం. ఢిల్లీలోని ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగు�
దేశంలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు కొత్త వేరియంట్లు ఎప్పుడైనా దాడి చేయొచ్చు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే వైరస్కు కళ్లెం పిల్లలపై కూడా మహమ్మారి పంజా విసరొచ్చు థర్డ్వేవ్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ �
న్యూఢిల్లీ, జూలై 16: మరికొద్ది రోజుల్లో చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకొవ్-డీ’ టీకా ట్రయల్స్ విజయవంతం�
రాష్ట్రమంతా పండుగలా హరితహారం కొనసాగుతున్నది. సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటి పుడమితల్లి రుణం తీర్చుకుంటున్నారు. ఈ మహాక్రతువులో మేముసైతం అంటూ చిట్టి చేతులు కలిపారు ఇద్దరు అక్కాతమ్ముళ్లు. ఒకటి కాదు, రెండు �
స్పీకర్ పోచారం | అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచారు.