ముంబై: బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు పిల్లల కండ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న 4, 6, 14 ఏండ్ల వయసున్న ముగ్గురు పి�
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన 45 ఏండ్ల గుడ్డీ అనే మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు గత రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఒకరు ఎన్జీవో సంస్థకు సమాచారం అంది�
పెద్దలైనా, పిల్లలైనా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అప్పుడే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. అయితే, పసిపిల్లలకు ఇమ్యూన్ సెల్స్ తల్లి పాలద్వారా వస్తాయి. అలాగే, వయసుకు తగిన వ
న్యూఢిల్లీ, జూన్ 12: చిన్నారుల్లో సాధారణంగా వేసే డీటీపీ, ఎంఎంఆర్ తదితర వ్యాక్సిన్ల ఇమ్యునైజేషన్ కార్యక్రమం కరోనా కారణంగా కుంటుపడిందని, ఇది భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని వైద్యనిపుణు�
కరోనా మూడోదశ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు హైకోర్టుకు నివేదించినరాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో మూడోదశ కరోనా వ్యాప్తిలో పిల్లలపై ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో
స్టెరాయిడ్లు కూడా వద్దు.. అవసరమైతేనే సీటీస్కాన్ పిల్లల కోసం కేంద్రం కొవిడ్ మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ, జూన్ 9: చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక�
పిల్లలకు ఎక్కువ ముప్పు అనేందుకు నిర్దిష్టమైన ఆధారాలు లేవు జన్యుక్రమం మార్పు వల్లే వేగం ప్రముఖ ఎపిడమాలజిస్టు లహరియా న్యూఢిల్లీ, జూన్ 6: థర్డ్వేవ్ ప్రత్యేకంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చ�
వారిని కాపాడటం పెద్దల బాధ్యత స్వల్ప జాగ్రత్తలతో కరోనాకు దూరం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కరోనా రెండో ద�
న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
జర్మనీ| దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవి