దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 931 కోట్ల మేరకు ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమ�
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మరోసారి నిరసనను ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు.
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వస్తున్నది. నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. 30 మంది వైద్యుల బృందం దాదాపు ర�
‘బెంగాల్ తగలబడితే, తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తాజా ఘటనలను �
Governor Ananda Bose: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పరువునష్టం కేసు నమోదు చేశారు. కోల్కతా హైకోర్టులో ఆయన ఆ పిటీషన్ ఫైల్ చేశారు. రాజ్భవన్కు వెళ్లేందుకు మహిళలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు, తన మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రక్షణ లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూచించారు. సీఎం పదవిలో ఉండి కూడా ఆయన తన స్థాయిని మరిచి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. త�
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగి�
ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ము�
బెంగాల్లో ఎరువుల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సీఎం మమత బెనర్జీ బుధవారం అసెంబ్లీలో పేర్కొన్నారు.
కోల్కతా, మార్చి 17: నాలుగేండ్ల క్రితం ఏపీ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చారు. ‘పెగాసస్ స్పైవేర్ను క
యూపీతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర