నిత్యవసరాల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రేట్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి.
కార్తిక మాసం పుణ్యమా అని చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్లెస్ రూ.240 ఉండగా, కార్తికమాసం ముగిసే సమయంలో అమాంతం కిలో రూ.180కి దిగొచ్చింది. లైవ్ ధర ఒక్కసారిగా రూ.120 తగ్గడంతో చికెన్ ప్�
మార్కెట్లో మటన్, చికెన్ కన్నా ధర తక్కువ.. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఎక్కువ. ఎన్నో పోషక విలువలున్న చేపలు తినడానికి మక్కువ చూపుతున్నారు సామాన్య, పేద ప్రజానీకం. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో సమృద్ధిగా ఉన్
చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎన్నికల సమయంలో రూ.250కి పైగానే ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విత్ స్కిన్ కిలోకు రూ.120, స్కిన్ లెస్ రూ.140 చొప్పున అమ్ముతున్నారు.
చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్(స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి తగ్గింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది.
మార్కెట్లో చికెన్ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వారం రోజుల క్రితం వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కార్తికమాసం ఉండడంతో ప్రజలు చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపడంలేద�
చికెన్ అంటే ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు. కొంత మంది వారంలో రెండు, మూడు సార్లు చికెన్ను తింటారు. అయితే రెండు నెలల క్రితం చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో కిలో రూ.300దాటింది.
Health Tips | కొన్నిటిని వేడి చేసుకుని తింటే మంచిది. కొన్నిటిని వేడి చేయకుండా తింటే మంచిది. దేన్నయినా మళ్లీ మళ్లీ వేడి చేస్తే మాత్రం విషంతో సమానం. పోషక విలువలు చచ్చిపోతాయి.
భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని