Shahid Kapoor | మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత గాథతో రూపొందించిన ‘ఛావా’ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశ�
RishabShetty New Movie | కాంతార నటుడు రిషబ్శెట్టి మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’.
మహారాష్ట్రలో ప్రధాని మోదీ గత ఏడాది ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం కుప్పకూలింది. సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట్ కోట వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహం ఎలా కూలిందన్నది తెలియరాలేదు.
ఛత్రపతి శివాజీ వినియోగించిన వ్యాఘ్ నఖ్ (పులిపంజా ఆకారంలో ఉండే ఆయుధం) భారత్కు వచ్చేసింది. లండన్ మ్యూజియం నుంచి బుధవారం తీసుకువచ్చినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపా�
రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నవేగాం గ్రామంలో ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన�
ఛత్రపతి శివాజీ పరిపాలన నేటికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని రణదీవేనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
దేశం కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళలకు ప్రాణం పోస్తూ వాటిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతీయులకే దక్కింది. శిల్పులు తమ నైపుణ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా శిలలు, సిమెంట్, �
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెలలో శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్�
ధైర్య సాహసాలకు మారుపేరైన ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క రూ ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శ
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా శివాజీ అందరినీ ఆదరించేవాడని, ఒక క్రమశిక్షణతో పలు రాజ్యాలను జయించి ఆదర్శంగా నిలిచారన్నారు.
సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో నిత్యం ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తతో తయారైన సేంద్రి య ఎరువును సిద్దిపేట బ్రాండ్ కార్బన్ టైట్స్ పేరుతో మార్కెట్లోకి రానున్నదని ఆర్థిక, వైద�