Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
Ashwini Vaishnaw | రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) శుభవార్త (Good news ) చెప్పారు. ఛఠ్ పూజ (Chhath Puja), దీపావళి (Diwali) నేపథ్యంలో రైల్వే కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
family shot at by neighbour | ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. (family shot at by neighbour) ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నదుల్లోకి దిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. ఛట్ దేవత తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండగ ధోరణి నేపాల్ నుంచి మన దేశంలోకి వచ�
బీజేపీ నేత దాస్ మద్దతుదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్ వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చి, కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
అసోంలోని (Assam) కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్ జిల్లాలోని బైతఖల్ వద్ద ఆటోను ఓ సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు.
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యం త్రీవ స్థాయిలో ఉన్నది. ఢిల్లీ పరిసరాల్లో భారీగా నది నీటిలో నురగ ప్రవహిస్తున్నది. సమీప ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్ధాల వల్ల .. యమునా నదిలో నురగలు ఉప్ప�
Ban on performing Chhath Puja in public places | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆప్ సర్కారు గురువారం కీలక నిర్ణయం