Mann Ki Baat | దసరా, దీపావళి పండుగల వేళ జీఎస్టీ శ్లాబుల (GST slabs) లో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మన్కీ బాత్ 127వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు.
Chhath Puja | ఉత్తర భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పండుగ ఛట్ పూజ (Chhath Puja). బీహార్ (Bihar), జార్ఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో నేడు ఛట్ పూజ ప్రారంభమైంది.
ప్రముఖ రైల్వే టికెట్ల ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి. దీని వల్ల దీపావళి, ఛఠ్ పూజ ప్రయాణాల సీజన్ వేళ వేలాది యూజర్లు ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందు�
IRCTC Website Down | ధంతేరస్, దీపావళి (Diwali ), ఛఠ్పూజ (Chhath Puja).. ఇలా వరుస పండుగలు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి నిరాశే ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్,
Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
Ashwini Vaishnaw | రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) శుభవార్త (Good news ) చెప్పారు. ఛఠ్ పూజ (Chhath Puja), దీపావళి (Diwali) నేపథ్యంలో రైల్వే కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
family shot at by neighbour | ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. (family shot at by neighbour) ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నదుల్లోకి దిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. ఛట్ దేవత తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండగ ధోరణి నేపాల్ నుంచి మన దేశంలోకి వచ�
బీజేపీ నేత దాస్ మద్దతుదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్ వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చి, కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
అసోంలోని (Assam) కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్ జిల్లాలోని బైతఖల్ వద్ద ఆటోను ఓ సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు.