వికారాబాద్ జిల్లా చేవెళ్లలో టిప్పర్ లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. టిప్పర్లో కంకర, బస్సులో ప్రయాణికుల ఓవర్లోడ్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఆర్టీఏ అధికారులు,
రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందారు. రోడ్లు బాగా లేక�
‘మనిషికి మనిషి తోడు..’ ‘ఆపదలో ఆదుకునే సాటి మనిషే దేవుడు’ అని పెద్దలు చెప్తుంటారు. ఇది నిజమేనని తెలిపే ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన ఆదర్శమూర్తులను చూ�
చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాద ఘటన మరవక ముందే మరో యాక్సిడెంట్ (Road Accident) జరిగింది. నల్లగొండ (Nalgonda) జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్పల్లి హైవేపై వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు (Trave
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో విషాదం నెలకొన్నది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచగా.. వారి బంధువులు, కుటుంబీకులు పెద్దఎత్తున దవాఖానకు చేరుకున్నా
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన 13మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ�
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వికారాబాద్కు చెందిన ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాళు విరిగి విషమంగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతు�
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టి�
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో �
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
Chevella Accident: చేవెళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకున్నది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొన్నది. అయితే టిప్పర్, బస్సు రెండూ ఓవర్లోడ్తో ఉన్న
Chevella Accident | తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే (Chevella Accident).
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Chevella Accident | రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.