కరీంనగర్ మరో ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు వేదికైంది. వచ్చే నెల 17 నుంచి 21 దాకా నగరంలోని వైశ్యభవన్లో ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
దక్కన్ క్లబ్లో రాష్ట్ర స్థాయి ఎలైట్ చెస్ టోర్నీకి శనివారం తెరలేచింది. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, డీజీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.
స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో శుభమ్ కుమార్ విజేతగా నిలిచాడు. బిలో 1600 ఎలో రేటింగ్ ప్లేయర్ల మధ్య నిర్వహించిన ఈ టోర్నీలో అమెరికా, కెనడా సహా భారత్ నుంచి దాదాపు 600 మంది ఆటగాళ్లు పాల్గొన్నారని నిర్వాహకు�
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరగైసికి ఫిడే ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. ఈ మెగాటోర్నీలో తొలిసారి నలుగురు భారత ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్కు చేరి రికార్డు సృష్టించగా..
పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం చెస్ టోర్నీ మొదలైంది. సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ఆధికారికంగా ప్రార
స్లాన్ తొలి అంతర్జాతీయ ఓపెన్ ఫిడే రేటేడ్ చెస్ టోర్నీలో గుజరాత్కు చెందిన అనద్కట్ కర్తవ్య చాంపియన్గా నిలిచాడు. యూసుఫ్గూడ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన టోర్నీలో కర్తవ్య 8.5 పాయింట్లతో అగ్రస్థా�
హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి రంగం సిద్ధమైంది.అంచనాలకు మించి సాగిన సీఎం కప్-2023టోర్నీకి కొనసాగింపుగా, రాష్ట్ర గురుకులాల ఆధ్వర్యంలో ఫిడే రేటింగ్ చెస్ టోర్నీకి నేడు తెరలేవనుంది. యూసుఫ్�
బేగంపేట్లోని దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ సహకారంతో అంధులకు ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. బేగంపేట్లోని దేవనార్ అంధుల పాఠశాలలో రెండు ర�
తెలంగాణ గురుకులాల ఆధ్వర్యంలో తొలి ఆలిండియా చెస్ టోర్నీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. స్థానిక యూసుఫ్గూడ విజయభాస్కర్రెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న టోర్నీలో సీడెడ్ ప్లేయర్లతో పాటు గురుకుల విద
కెన్యాలో జరిగిన ఒక మహిళల చెస్ టోర్నీలో పురుష చెస్ ఆటగాడు బురఖా ధరించి కళ్లజోడు పెట్టుకుని పోటీలో పాల్గొన్నాడు. 25 ఏళ్ల స్టాన్లీ ఒమండి అనే అటగాడు తన పేరును మిల్లిసెంట్ అవోర్గా మార్చుకుని పోటీలలో పాల్గ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు పురస్కరించుకుని సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ చాంపియన్షిప్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. 33 జిల్లాల్లో యువజన క్రీడా సంక్షేమ శా
బ్యాంకాక్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన ఎనిమిదేండ్ల ఆర్యవీర్ పిట్టి రజత పతకం సాధించాడు. ముంబైలోని అమెరికన్ పాఠశాలకు చెందిన ఆర్యవీర్ ఆరు పాయింట్లకు గాను నాలుగు పాయింట్లు సాధించి రజతం సొం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏకాగ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఇండియా రేటింగ్ చెస్ టోర్నీలో తెంలగాణ ప్లేయర్ సుశాంత్ రన్నరప్గా నిలిచాడు. జాతీయ, రాష్ట్ర చెస్ సంఘాల సహకారంతో యూసుఫ్గూడ ఇండ�
అబుదాబి: భారత యువ గ్రాండ్మాస్టర్.. తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగైసి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. గురువారం చివరి రౌండ్లో స్పెయిన్కు చెందిన డేవిడ్ గుజ్జారొను ఓడించిన అర్జున్�