చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారుతో దోషి రాజీ కుదుర్చుకుని, జైలు శిక్షను తప్పించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇరు పక్షాల మధ్య రాజీ ఒప్పందం కుదిరి, ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత, నెగోషబుల్�
చెక్ బౌన్స్ కేసులో పరారైన నిందితుడి కోసం పట్టణ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ అతహర్పై భువనగిరి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ �
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ముంబైలోని సెషన్స్ కోర్టు ఈ నెల 4న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. చెక్బౌన్స్ కేసులో ఒంగోలు రెండో ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానాను కూడా కోర్టు వి�
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అమీషా పటేల్ నిర్మాణ సంస్థ దేశీ మ్యూజిక్లో రాంచీ జిల్లాకు చెందిన అజయ్కుమార్ సింగ్ అనే
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఓ చెక్బౌన్స్ కేసును నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు .. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవి�
రాధికాశరత్కుమార్కు స్పెషల్కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో శరత్ కుమార్ , రాధికలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని స్పెషల్కోర్టు తీర్పు వెలువరించింది.