చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఒక్కో కేసులో 6 నెలల చొప్పున మూడు కేసులకు సంబంధించి 18 నెలల జైలు శిక్షతో పాటు చెక్కులకు సంబంధించి నగదు చెల్లించాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ గు
Vimal | సినిమాల్లో హీరోగా కనిపించే నటులు నిజ జీవితంలో మాత్రం చాలా సాధారణంగా ఉంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా స్థానికులతో కలిసిపోయే సెల�
Ameesha Patel : ఇప్పటికే చెక్బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్ తిహార్ జైలులో ఉన్నాడు. అతడు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యేలోపే ఇప్పుడు మరో బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకుంది.
Rajpal Yadav : రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్ తిహార్ జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి అతడు జైలులోనే ఉన్నాడు.
Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో లొంగిపోయిన బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తన ధీనస్థితిని మీడియాకు చెప్పుకొచ్చారు. తన దగ్గర డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, సాయం చేయడానికి కూడా ఎవరూ లేరన
చెక్ బౌన్స్ కేసును ఫిర్యాదుదారు తన బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకు శాఖ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో, అదే న్యాయస్థానంలో మాత్రమే దాఖలు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. చెక్ �
చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారుతో దోషి రాజీ కుదుర్చుకుని, జైలు శిక్షను తప్పించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇరు పక్షాల మధ్య రాజీ ఒప్పందం కుదిరి, ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత, నెగోషబుల్�
చెక్ బౌన్స్ కేసులో పరారైన నిందితుడి కోసం పట్టణ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ అతహర్పై భువనగిరి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ �
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ముంబైలోని సెషన్స్ కోర్టు ఈ నెల 4న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. చెక్బౌన్స్ కేసులో ఒంగోలు రెండో ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానాను కూడా కోర్టు వి�
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అమీషా పటేల్ నిర్మాణ సంస్థ దేశీ మ్యూజిక్లో రాంచీ జిల్లాకు చెందిన అజయ్కుమార్ సింగ్ అనే