Nobel Prize in Chemistry : రసాయన శాస్త్రంలో ఈ యేటి నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు పంచుకున్నారు. ప్రొటీన్ డిజైన్, స్ట్రక్చర్పై వర్క్ చేసిన శాస్త్రవేత్తలకు ఆ అవార్డు దక్కింది. సగం భాగం అవార్డు డేవిడ్ బేకర్�
మార్కులు తక్కువగా ఎందుకొచ్చాయని ప్రశ్నించినందుకు గురువునే చంపేశాడు ఓ విద్యార్థి. రాజేశ్ బారువా బెజవాడ (Rajesh Baruah Bejawada) అనే వ్యక్తిఅస్సాంలోని శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస�
ఈ సారి నీట్ ర్యాంకులను ఫిజిక్స్ ప్రశ్నలు నిర్దేశించనున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను ఛేదించిన వారే మంచి ర్యాంకును పొందే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ
అచ్చ తెలుగు అందం అంజలి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దూసుకుపోతున్నది. కథాబలమున్న చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ‘
Nobel Prize: మౌంగి జీ బావెండి, లూయిస్ ఈ బ్రుస్, అలెక్సి ఐ ఎకిమోవ్లకు రసాయశాస్త్రంలో 2023 నోబెల్ బహుమతి దక్కింది. క్వాంటమ్ డాట్స్ అభివృద్ధిలో ఆ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రంలో ఆదివారం జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్2023 పరీక్ష సజావుగా ముగిసింది. ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు సమాచారం.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల నిబంధనలను ఏటా సడలిస్తున్న అధికారులు తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారం సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు కొంత టెన్షన్కు గురయ్యారు.
TSWREIS | ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో మహేంద్ర హిల్స్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల కాన్హా శాంతి వనంలో రసాయన శాస్త్ర సాంకేతికత సుస్థిర అభివృద్ధి - అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై కెమిస్ట్ర�
ఎంసెట్కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ 1 ప్రారంభమైంది. తొలిరోజు పరీక్ష పేపర్పై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు.