Scientist Shiva Charan | ముఖ్యంగా రైతులు విచ్చల విడిగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి భూసారాన్ని తగ్గిస్తుండడం వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ శివ చరణ్ అన్నారు.
S. Ramadevi | రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేసే పంటలకు తక్కువ మోతాదులో రసాయ ఎరువులను వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రమాదేవి అన్నారు.
హైబ్రిడ్ విత్తనాలు.. రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయి. ఇవి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
వరి సాగుకు ముందు పచ్చిరొట్టను ఎరువు కింద సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతాంగం భావిస్తున్నది. అందుకే ప్రతి సీజన్లోనూ పచ్చిరొట్ట సాగు చేసే వారి సంఖ్య పెరుగుతున్నది.
రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూమిలోని సారం పూర్తిగా తగ్గిపోయి పంటల దిగుబడులు పడిపోతున్నాయి. రసాయనాల వల్ల రైతులు పండించిన పంటలోనూ నాణ్యత లేకపోవడం, తద్వారా ఇవి తిన్న ప్రజలు అనారోగ్యం బారిన �
సాగు భూమిలో సారం క్రమంగా తగ్గిపోతోంది. లాభాల కోసం వ్యాపారులు అంటగట్టే రసాయన ఎరువులతో ఇప్పటికే చేవ కోల్పోతున్న చేను.. అవగాహన లేమి కారణంగా కొందరు రైతులు చేస్తున్న తప్పిదాలతో మరింత ప్రమాదంలో పడుతోంది. దీని �
పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారం అందించే క్రమంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనుల వాడకం పెరిగింది. పంటల దిగుబడులు బాగా పెరిగి ఆహార భద్రత సమకూరినప్పటికీ, ఇలాంటి ఆహారం వల్ల ఎనిమిది రకాలైన ప్రమ�
మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుభూముల్లో భూసారం తగ్గి, దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటే సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూస�
పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నేలలో సారం తగ్గి, పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమిం
పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది.
అధిక దిగుబడులను సాధించే క్రమంలో రైతులు ఇష్టానుసారంగా రసాయనాలను వినియోగిస్తున్నారు. ఫలితంగా భూములు నిస్సారం అవుతున్నాయి. దీంతోపాటు ఏటేటా దిగుబడులు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. నేడు కూడా ముప్పై ఏండ్ల కిం
పంటల సాగుకు రసాయన ఎరువులను తగ్గించి సహజ ఎరువుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పచ్చిరొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్నది. ఈ ఏడాది కూడా అవసరమైన జనుము, జీలుగ, పిల్లిపెసర ప�