ఏడాది పొడవునా బంతిని సాగుచేసే వీలుంది. పండుగ సీజన్లో బంతి సిరుల వర్షం కురిపిస్తుంది. చీడ పీడల పట్ల రైతు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, సాగు విధానాలు, నీరు, రసాయన ఎరువుల వాడకం, మట్టి నిర్వహణ తదితర అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ఇక్రిశాట్ సంస్థ ప్రత్యేక యాప్ను రూపొంద
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో నకిలీ రసాయన ఎరువుల తయారీ కలకలం రేపింది. సూక్ష్మ పోషకాల తయారీకి లైసెన్స్ పొందిన ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో నకిలీ రసాయన ఎరువులను తయారు చేస్తున్నారు.
మోమిన్పేట: రసాయన ఎరువుల నుంచి పంట పొలాలను రక్షించాలి అంటూ కామారెడ్డి జిల్లా సర్దాపూర్ బాలిక వెన్నెల చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేటకు చేరింది. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు