జానపద గేయాలను ఆలపిస్తూ భిచ్చుక వృత్తిలో జీవించే గాయకులు మన తరతరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తున్నారు. చారిత్రక కథా గేయాలకు రక్షకులుగా సంఘానికి వీరు గొప్ప మేలు చేస్తున్నారు. ఈ వృత్తుల వారు మొదట భిచ్చక�
తెలుగులో తొలితరం అభ్యుదయ కవుల రచనల్లో మొదట దళిత స్పృహ కనిపించింది. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా లాంటివారు దళిత దృక్కోణానికి ప్రతీకలుగా, మార్గదర్శకంగా నిలిచినప్పటికీ... ఉద్యమాల నేపథ్యంలోంచి వచ్చిన దళిత స�
శాసనంలో కాకతీయ చక్రవర్తులైన ప్రోలరాజు, మహాదేవుడు, గణపతిదేవుల ప్రశంస ఉన్నది. ఆ తర్వాత కాయస్థరాజుల వంశానుక్రమం పేర్కొనబడింది. అందులో బ్రహ్మరాక్షస గంగయ గణపతిదేవ చక్రవర్తికి దక్షిణ భుజదండ (కుడిభుజం)గా ఉన్న�
‘There is no greater agony than bearing an untold story inside you.’ – Maya Angelou సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు. అన్నిటిలో కెల్లా విశిష్టమైనది కథాప్రక్రియ. సాహిత్యం మనిషి జీవితానికి అద్దంలాంటిదంటారు. జీవితంలోని సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలను, వేదనలను
1946-48 మధ్యకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ 1980వ దశకంలో కూడా నవలలు వచ్చాయి. రచయితలు తమ చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాల ఆనవాళ్లతో వారు ఈ నవలలను రాశారు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆయన కోయల చరిత్ర కారుడు. ‘సమ్మక్క సారక్క’ పోరాట వీరగాథలను, కోయల ఇలవేల్
కాళేశ్వరం ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరంలో చివరి అంకం మహాద్భుతంగా ఆవిష్కృతం కానున్నది. కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నందుకు అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు ప�