షాద్నగర్ : యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయ గోపురం స్వర్ణ తాపడానికి రూ. 1,16,116 చెక్కును దేవాలయం ఈఓకు అందజేశామని జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి శుక్రవారం తెలిపారు. టీఎస్ క్యాబ్ పాలక
కులకచర్ల : నాలుగు సంవత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని తాస
షాబాద్ : కొవిడ్ మూలంగా అనాథలైన పాక్షిక అనాథలైనా పిల్లలకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటున్నాయని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ, బాలల సంక్షేమ య
బషీరాబాద్ : మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామునాయ
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు హైదరాబాద్లో బుధవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ నమస్తే తెలంగాణ దిన �
అల్లం నారాయణ | హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాత్రమే అని మీడియా అకాడమీ చైర్మన్ అల్ల
కామారెడ్డి టౌన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ఋణాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం
పరిగి : కులాంతర వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఇబ్బందులకు గురికాకుండా ఆర్థికంగా తమకాళ్లపై తాము నిలబడేందుకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస�
కొడంగల్ : పట్టణ పరిధిలో కులంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వం అందించే ప్రోత్సహక నగదును దంపతులకు అందించారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో పలు అ
మొయినాబాద్ : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 57, షాదీముబారక్ 15 చెక్కులు పంపిణీ చేశార�
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ �
ఆర్బాటాలకు పోయి అప్పులు చేయకండీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 66మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఇబ్రహీంపట్నంరూరల్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ