Chateshwar Pujara : టెస్టులకు దూరమైన భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Chateshwar Pujara) మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన తర్వాత జాతీయ జట్టులో చోటు ఆశించి భంగపడిన 'నయావాల్' రంజీ ట్రోఫీ దృ�
IND vs AUS : వేదిక, ఫార్మాట్ ఏదైనా సరే.. ఆస్ట్రేలియా (Australia) జట్టు ఆట మామూలుగా ఉండదు. అదీ సొంతగడ్డపైన సిరీస్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడం ఆజట్టుకు మహా సరదా. అలాంటి కంగారూలనూ కంగారెత్తించిన
Chateshwar Pujara : భారత జట్టు నయావాల్ ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మరో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్(Domestic Cricket)లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన భారత �
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ప్లేయర్లు అజింక్య�
Virat Kohli : టీమిండియా ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) 2019-25 సైకిల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. త�
టీమ్ఇండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొననున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్.. కౌంటీల్లో ససెక్స్ జట్టు తరఫున బరిలో దిగన�