తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగిసే నాటికి రవాణా శాఖ లెకల ప్రకారం రాష్ట్ర వ్యా ప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమో
దేశవ్యాప్తంగా 5 వేల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్
మీరు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగిస్తున్నారా..? ఫుల్ చార్జింగ్ చేసి బయటికి వెళ్తే ఎప్పుడు బ్యాటరీ లో అవుతుందో.. బండి ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ పడుతున్నారా..? తిరిగి ఇంటికి చేరుతామా..? అలా జరిగితే ఎ�
రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వై.సతీశ్రెడ్డి అన్నారు.
తొలి విడుతలో హైదరాబాద్లో ఏర్పాటు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాట�
బోల్ట్తో కలిసి ఏర్పాటు చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన కొనుగోల�
న్యూఢిల్లీ : దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-2 కింద 25 రాష్ట్రాలు, యూటీల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్�
హైదరాబాద్తోపాటు పలు నగరాల్లో.. నోబ్రోకర్-ఎలక్ట్రిక్పే సంయుక్తంగా ఏర్పాటు బెంగళూరు, మార్చి 18: దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పలు సంస్థలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పా�
దేశవ్యాప్తంగా విద్యుత్తో నడిచే వాహనాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో సామాన్యుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నది.
స్వయం ఉపాధికి చక్కని అవకాశం ఈవీలకు ప్రభుత్వం అండదండలు రేపటి నుంచి ‘గో ఎలక్ట్రిక్ రోడ్ షో’ టీఎస్ రెడ్కో ఎండీ జానయ్య హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించ�
ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లపై దృష్టి సారించాయి. 2070 నాటికి శూన్యస్థాయి ఉద్గారాల లక్ష్య �
ఢిల్లీ, జూలై : దేశంలో మరికొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు టాటా పవర్ సంస్థ ముందుకొచ్చింది. అందులోభాగంగా టాటా పవర్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్�