Harish Rao | కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో మాత్రం అసలైన కార్యకర్తలు ఉన్నారని హరీశ
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపితే.. రాష్ట్రంలో�
Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి
CM KCR | రేపు కేసీఆర్ ఎంత పెద్దగ పెరిగినా.. బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతది కాబట్టి మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మీకు అన్ని రకాలుగా అండదండగా ఉంటాను అని మ�
CM KCR | విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బంగారిగడ్డ బహిరంగ సభలో లేకపోవడాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లా
CM KCR | కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను గుర్తు చేసుకోండి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల
CM KCR | మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి
విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు,
CM KCR | ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కే�
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయల్దేరారు. కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరా�
minister dayakar rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో పది మంది స్వతంత్ర అభ్యర్థులు మునుగోడు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు. ఉప ఎన్నికల నేపథ్యంలో �