ఎస్ఎల్బీసీ పనులను పున:ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని నీటి �
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అవగాహన లేని అజ్ఞాని అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన వైఖరి బాధ్యతారాహిత్యమని, దుర్భాషలాడితే ప్రజలే ఆయనను తరిమికొడతార
హెచ్సీయూ భూములపై మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు ఎవరికివారు చేస్తున్న ప్రకటనలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. హెచ్సీయూను కంచ గచ్చిబౌలి నుంచి ఫోర్త్సిటీకి తరలిస్తామని, అక్కడే భూముల�
కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూకు ఎలాంటి హక్కుల్లేవని, ఆ విషయం విద్యార్థులు, అధ్యాపకులకు తెలుసని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రతిపక్షాల కుట్రలో పావు లు మాత్రమేనని తీవ
2019 లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండలో కుందూరు రఘువీర్రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్కుమార్రెడ్
Land grab case | భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) ఆదిభట్ల(Adhibatla) పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు(Land grab case) నమోదు అయింది.
ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది.