భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ సంఘం నేతలు కృషి చేయడం చాలా అభినందనీయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలో ఆదివారం �
Ghatkesar | ఘట్కేసర్ గ్రామానికి అరిష్టం కలగకుండా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండేందుకు నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఎంతగానో దోహదపడుతుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అ�
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మచ్చబొల్లారం డివిజన్ లక్ష్మమ్మ ఎన్క్లేవ్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ�
సమాజంలో సంఘటితంగా ఉంటే గణనీయ అభివృద్ధి పనులు సాధించవచ్చని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీగణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని ఆద�
chamakura mallareddy | నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేడ్చల్ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలో మల్లారెడ్డి ట్రస్�
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయి. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయి పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనుల నిమిత్తం ఉపముఖ్యమంత్రి భట్టి �
Malla Reddy | కీసర, మార్చి 22: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్
Chamakura Mallareddy | ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికీ అవసరమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం కల్యాణ మహోత్సవంలో పా�
Chamakura Mallareddy | మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాలతో కనిపించిన ఓ స్కూటర్ను చూడగానే మల్లారెడ్డి తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దీంతో వెంటనే వె�
Mallareddy | హైదరాబాద్ సుచిత్ర చౌరస్తా సమీపంలోని సర్వే నంబర్ 82లో భూవివాదం నెలకొంది (land dispute). మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), మరో వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Mallareddy | మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్నగర్కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది.
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�