సీపీఎస్ విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1 వ తేదీకి బదులుగా 11 న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా..
ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సీపీఎస్ ఎప్లాంయిస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంర్ 1 న ‘ఛలో విజయవాడ’కు సంఘం నేతలు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దుకు �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉ�
అమరావతి: ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జంక్షన్లలోని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో జిల్లా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేస్తున్నారు. ‘�
అమరావతి: పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ రేపు నిర్వహించనున్న "చలో విజయవాడ"కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలమంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్�
అమరావతి: "చలో విజయవాడ"కు వచ్చే ఉద్యోగ నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీ
రేపు ఛలో విజయవాడ చేపట్టడం ద్వారా ఉద్యోగుల ఐక్యత ఏంటో ప్రభుత్వానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఛలో విజయవాడకు గానీ, సభకు గానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయవాడ అంతటా ఆంక్షలు విధించారు...
విజయవాడ రెవెన్యూ భవన్లో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. రేపటి ఛలో విజయవాడ కార్యక్రమంపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో సభ...
అమరావతి : చర్చల పేరుతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను పక్కదోవ పట్టించిందిన పీఆర్సీ సాధన సమితి నాయకులు ఆరోపించారు. అమరావతిలో సమావేశమైన సాధన సమితి నాయకులు పలు ఉద్యమ కార్యాచరణ అమలు తదితర అంశాలపై చర్చను నిర్వహించ