బీజేపీకి మంత్రి మల్లారెడ్డి సవాల్ దేశానికే ఆదర్శం తెలంగాణ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి పెద్దన్న సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ కార్డుల పంపిణీలో మంత్రి కీసర/ ఘట్కేసర్/ పీర్జాదిగూడ, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్రంల
Food Challenge | ఐస్గోలా అనగానే చాలామందికి చిన్నతనంలో ఐస్బండి వెనకాల పరుగెత్తిన రోజులు గుర్తుకొస్తాయి. ఆ ఆలోచనతోనే నాగ్పూర్కు చెందిన ఓ వ్యాపారి ఐస్గోలాతో ఓ వినూత్న చాలెంజ్ను ప్రారంభించాడు. సవాలు ఏమిటంటే.. �
Omelette Challenge | ఒక్క అయిదు నిమిషాల్లో ఒక్క ఆమ్లెట్ తింటే 21 వేల రూపాయలు గెలుచుకోవచ్చు. అంతే కదా! ఒక్క బుక్కలో తినేస్తా అనుకునేరు. ఆ పప్పులేం ఉడకవు. ఎందుకంటే ఏకంగా 40 గుడ్లతో చేసిన ఆమ్లెట్ అది. పశ్చిమ ఢిల్లీలోని మంగ
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సద్గురు జగదీశ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం గొల్లూరు అర్బన్ ఫారెస్ట్ బ్లా�
పర్యావరణ హిత దేశమే లక్ష్యంగా మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. గురువారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొ ల్లూరు ఫారెస్ట్పార్క్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గుర�
Burger Challenge | సోషల్ మీడియా పుణ్యమాని రకరకాల ఫుడ్ చాలెంజ్లు వైరల్ అవుతున్నాయి. ఆహార వ్యాపారులు కూడా కొత్తకొత్త చాలెంజ్లు పెడుతూ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో ఫుడ్ చాలెంజ్ సో�
రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నదంటూ బద్నాం చేస్తున్న ఎంపీ బండి సంజయ్కి చేతనైతే, తెలంగాణకు రావాల్సిన రూ.1100 కోట్ల కోసం కొట్లాడాలని మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరా�
బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని, తన తండ్రి ఇంటిని రోడ్డు వెడల్పు కోసం ఈ నెల 28న కూల్చేందుకు జేసీబీతో సిద్ధ్దంగా ఉంటానని టీఆర్ఎస్ �
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, టీఆర్ఎస్ కూడాఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా�