Ice Cream Challenge | మీరు ఐస్క్రీమ్ ప్రియులా? మహా ఇష్టంగా తింటారా? నచ్చిన ఫ్లేవర్స్ను మరీ మరీ ఆస్వాదిస్తారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. హైబిజ్ టీవీ, స్కూప్స్ ఐస్క్రీమ్ ‘ద గ్రేట్ ఇండియన్ ఐస్క్రీమ్ టేస్టింగ్ చ
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
రాష్ర్టానికి వరుస కడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు.
వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా
మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహి
న్యూఢిల్లీ: భారత్ నిర్వహించిన ‘సూర్య నమస్కార్’ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా 75 లక్షలకుపైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు అయిన సందర్భంగా
మంత్రి వేములపై అసత్య ప్రచారాలు చేస్తే గోరి తప్పదు వేల్పూర్ : రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బంధువులు చెక్డ్యాంల కాంట్రాక్టర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి న�
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సవాల్ విసిరారు. ఇద్దరం పరుగు పందెంలో పాల్గొందామని, ఆరోగ్యంగా ఎవరు ఫిట్గా ఉన్నారో తెలుస్తుందని అన్నారు. తన ఆరోగ్య
బెంగళూరు: కర్ణాటకలో డెల్టా వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతున్నది. నమూనాలు పరీక్షించిన వాటిలో ఇప్పటి వరకు 725 డెల్టా వేరియంట్ కేసులు, రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో
న్యూఢిల్లీ: డ్రోన్లు ఈజీగా లభించడం రక్షణ కేంద్రాలకు సవాల్ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, సైనిక కేంద్రాల సంరక్షణ పరిస్
చండీగఢ్: పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య తగాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సిద్ధూ త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరబోతున్నారని సీఎం చేసిన ప్రకటనపై మ
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం కోరనా నివారణలో విఫలమైందని ఆరోపించే పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ లో ఆ పోస్�