ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నా, గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్తకే లేడు. తాను ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండి, ప్రజలకు నిత్యం సేవలు చేశానని, అందువలన మీరే నా బలం, నా బలగం అని తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చేనేత అభి
దేశ భవిష్యత్తు, నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
ల్లాలోని ఐదుకు ఐదు శాసనసభ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తామని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా న�
ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధిద్దామని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహ�
జూన్ 2 నుంచి చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో గడిచిన తొమ్మిది ఏండ్లల్లో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, ఇందుకోసం 21 రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు న
స్థానికంగా వార్డుల్లో జరిగే పనులు నాణ్యతగా ఉండాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ఆయా పనులను వారు కూడా పరిశీలించాలని చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు.
అన్నదాతలు అరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో విక్రయించాలని అలాగే మూడు రోజుల్లో అమ్మకం నిధులు ఖాతాలో జమ చేస్తారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభా�
బ్రెయిన్ స్ట్రోక్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న భాస్కర్కు ముందస్తు వైద్య చికిత్సల నిమిత్తం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్వోసీని అందజేశారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాల
సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచే లబ్ధిదారులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొన్నది. శనివారం సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్లో నిర్మించిన డబ�
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్బాబు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సుశీల్బాబు మంగళవారం మధ