Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. �
విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి.
నిదానమే ప్రధానం’ అనుకునే రోజులు కావివి. ఏ రంగంలో చూసినా విపరీతమైన పోటీ. దానిని అందుకోవాలంటే పరుగులు పెడుతూనే ఉండాలి. అయితే, ఇలా నిత్యం పరుగులు పెట్టే జీవనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నది.
ఫ్యాషన్ నగరి పారిస్లో మూడు వారాలుగా క్రీడా లోకాన్ని అలరించిన విశ్వక్రీడా పండుగకు తెరపడింది. ఒలింపిక్స్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా స్టేడియం లోపల కాకుండా ప్రఖ్యాత సీన్ నదిలో ఆరంభ వేడుకలతో మొదల�
జనాభా రీత్యా యావత్ ప్రపంచంలో మన దేశానిదే అగ్రస్థానం. 142.5 కోట్ల జనాభా ఉన్న చైనాను ఎప్పుడో అధిగమించిన మన దేశం 144.17 కోట్లకు చేరుకున్నది. తాజా బడ్జెట్లో కేంద్రం క్రీడారంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించింది.
నిషేధిత రసాయనాలు ఉన్న చైనా కార్గో కంటైనర్ను తమిళనాడులోని కట్టుపల్లి ఓడరేవు వద్ద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జీవ, రసాయన యుద్ధం కోసం ఈ రసాయనాలను చైనా పంపుతున్నట్టు కస్టమ్స్ �
Saurabh Bharadwaj : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన మోదీ చైనా గ్యారంటీ వ్యాఖ్యలపై ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. చైనా నియంత్రణ రేఖను (LAC) దాటి 5 కిలోమీటర్ల వరకూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని అమెరిక
సీనియర్ల గైర్హాజరీలో యువ భారత షట్లర్లు అదరగొడుతున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఉబర్ కప్లో ఆదివారం మన అమ్మాయిలు.. 4-1 తేడాతో సింగపూర్ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు
భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా మరో కీలక ముందడుగు పడింది. రూ.39,125 కోట్ల విలువైన ఐదు ప్రధాన రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది.
ISRO : తమిళనాడులో నూతన ఇస్రో స్పేస్పోర్ట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో చైనా జెండాతో కూడిన రాకెట్ను ప్రదర్శించడం వివాదాలకు కేంద్ర బిందువైంది.
ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఏటా 36 కోట్ల టన్నుల జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకొంటున్నారు. చేపలు వంటి సముద్ర జీవులను కూడా ఇందులో కలిపితే మాంసం మోతాదు 100 కోట్ల టన్నులు దాటుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ సముద్రతీరంలో సేదదీరుతూ సాయం సంధ్య వైపు చూస్తున్న ఫొటో మీడియాలో వైరలైంది. అదే ఫొటో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభానికి దారితీయడం గమనార్హం.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్ 634 మందితో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 23 నుంచి మొదలవుతున్న ఆసియా క్రీడల్లో పోటీపడే భారత అథ్లెట్ల జాబితాను కేంద్ర క్రీడాశాఖ శుక్రవారం అధికారి�
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.