చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్ 634 మందితో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 23 నుంచి మొదలవుతున్న ఆసియా క్రీడల్లో పోటీపడే భారత అథ్లెట్ల జాబితాను కేంద్ర క్రీడాశాఖ శుక్రవారం అధికారి�
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందనే వాదనలు ఇప్పటికే ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా నివేదిక ఒకటి సంచలన విషయాలు వెల్లడించింది. చైనా సైన్యంతో కలిసి పనిచేస్తున్న ఆ దేశంలోని వూహాన్ ల�
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్తో స్నేహం కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తహతహలాడుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం వ్యాఖ్యానించారు.
పవర్ బ్యాంక్ యాప్ పేరుతో మనీలాండరింగ్కు పాల్పడుతున్న సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. 14 చోట్ల జరిపిన దాడుల్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.