సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హైదరాబాదులోని వారి నివాసంలో సురవరం సుధాకర్ రెడ్డి సతీ�
సీపీఐ ప్రజల పక్షాన ఆలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పార్టీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ�
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని భాస్కర్ రావు భవన్ కు విచ్చేస�
CPI | చిగురుమామిడి, మే 2: చిగురుమామిడి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శిగా (సీతారాంపూర్) గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Chada Venkata Reddy | రుణమాఫీ కానీ రైతులతో కలిసి రైతు వేదికలో వ్యవసాయ అధికారి రాజులనాయుడు వద్ద గ్రామాల వారిగా రుణమాఫీ కానీ రైతుల వివరాలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి బుధవారం అడిగి తె
local body elections | చిగురుమామిడి,ఏప్రిల్ 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
రేకొండ గ్రామంలో అతి పురాతనమైన స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి కొండ సురేఖని కోరారు.
Budget | కేంద్ర బడ్జెట్లో(Central budget) తెలంగాణకు మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని.సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy)అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అనభేరి, సింగిరెడ్డి స్మార�
హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం చండ్ర రాజేశ్వరరావు జయంతి నిర్వహించారు. రాజేశ్వరరావు చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
రాజదండంతో రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ ప్రకారం దేశం లౌకిక రాజ్యాంగంగా కొనసాగుతున్న తరుణ�
Chada Venkata Reddy | ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్(Parliament) భవన్లో రాజదండం ప్రతిష్ఠించి రాజరిక వ్యవస్థను తీసుకురావడానికి కుట్ర రాజకీయాలకు తెరతీశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించార�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డ
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, బీసీ, మైనార్టీ, సంచార జాతుల ప్రజలకు వ్యవసాయ సీజన్లో తప్ప వేరే రోజుల్లో కూలీ పనులు లభించక పస్తులుండవలసి వస్తుంది.