ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష�
చెన్నూర్ ప్రాంతంలో రెండు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, భారీ, స్థానికేతర (నాన్లోకల్), వాణిజ్య వాహనాల నుంచి మాత్రమే పర్యావరణ సెస్ వసూలు చేయనున్నట్లు చెన్నూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వ
Telangana | కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలా సాగు చేసుకున్న రైతు.. కాంగ్రెస్ ఏడాది పాలనలో అరిగోస పడుతున్నడు. ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు రాక ఆగమవుతుండగా, సర్కారు మరో భారం మోపుతున్నది.
KTR | కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పర
KTR | స్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే తప్ప ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదని కేటీఆర్ సూచించారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రమని అన్నారు. విద్యుత్ సంస్�
సిరిసిల్ల సహకార విద్యు త్తు పంపిణీ సంస్థ (సెస్)ను వెంటనే ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో సెస్ను విలీనం చేయాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వా�
Minister KTR | సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ సమక్షంలో సెస్ నూతన చైర్మన్గా చిక్కాల రామారావు, వైస్
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టాలను అస్థిరపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్థికంగా రాష్ర్టాలను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేం�
జిల్లాలో జరుగుతున్న సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంస్థ ) ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యేలు రవి శంకర్, రసమయి బాల కిషన్ ధీమాను వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ వి
రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపైనే కేంద్రం 2014-15 నుంచి 2021-22 మధ్య రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 186 శాతాన్ని కాజేసింది. రాష్ర్టాల ఆదాయాన్ని సెస్ల రూపంలో కాజేయడమే కాకు
బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలక�