Breast cancer | మహిళల్లో తరచూ వచ్చే రొమ్ము క్యాన్సర్తోపాటు సర్వైకల్ క్యాన్సర్ను ప్రాథమిక దశలో పరీక్షలు నిర్వహించి గుర్తించవచ్చని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
భూతాపం.. ప్రాణాంతక క్యాన్సర్లకూ దారితీస్తున్నది. అధిక ఉష్ణోగ్రతలతో మహిళల్లో రొమ్ము, అండాశయం, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నది. మధ్యప్రాచ్యంతోపాటు తూర్పు ఆఫ్రికాకు చెందిన 17 దేశాల్లో నిర్వహించిన త
క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సేవలను వినియోగించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఏఐ ఆధారిత స్కాన్ ద్వారా హై రిజల్యూషన్ ఇమేజింగ్, �
cervical vaccination | ఇవాళ కూకట్పల్లిలోని రాందేవ్ రావ్ వైద్యశాల, కార్నర్ స్టోన్ సాఫ్ట్వేర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రిక్షా పుల్లర్స్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థినిలకు ఉచితంగా సర్వై
భారత్లో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తుండగా.. చైనా అత్యధికంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మ
ఒవేరియన్ (అండాశయ) క్యాన్సర్... స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో మూడో స్థానంలో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ది మొదటి స్థానం కాగా రెండో స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆక్రమించాయి. ఇక అండాశయ క్యాన్సర్ లక్�
Cancer awareness | ఆడవాళ్లలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. సెర్వికల్ క్యాన్సర్ (Cervical Cancer) అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్లో మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన కార్
ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఏ రూపంలో దాడి చేసినా.. క్యాన్సర్ బాధితులు వేగంగా మరణానికి చేరువ అవుతుంటారు. అత్యాధునిక ఔషధాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా... అవి రోగి జీవితకాలాన్ని ప�
Cervical Cancer | పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు. కేంద్ర బడ్జెట్లో టీకాల ప్రస్తావన కావచ్చు. ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవ
Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer ) పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్త (brand ambassador)గా పూనమ్ పేరును కేంద్రం పరిశీలిస్తోందనంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
బ్రేకింగ్.. బిగ్ బ్రేకింగ్.. తాజా వార్త.. సంచలన వార్త.. జర్నలిజానికి పట్టిన జబ్బులివి! ఈ వ్యామోహంలో ఏది పడితే అది రాసి ప్రచారం చేయటంతో ప్రజల్లో జర్నలిజానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింటున్నది. అందుకు సోషల్
వివాదాలకు కేరాఫ్గా ఉండే బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోమారు అభిమానులను షాక్కు గురిచేసింది. తన నకిలీ డెత్ స్టంట్ ప్రదర్శించి అందరూ నాలుక కరుచుకునేలా చేసింది. తాను చనిపోయినట్లు వ్యక్తిగత సిబ్బందితో శ�