విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక సదరు విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో మారిన పేరును రాయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వయసు నిర్ధారణకు పాఠశాల ఇచ్చే సర్టిఫికెట్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రం లేకపోతేనే చివరిగా వైద
జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన కుల, జన, ఆధార్, సదరం, అర్ఫన్ వంటి సర్టిఫికెట్లు జారీ చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్
కోరుట్ల కేంద్రంగా భారీ నకిలీ పాస్ పోర్టుల కుంభకోణం వెలుగులోకి వస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, వందలాది పాస్పోర్టులు ఇక్కడి చిరునామాలపైనే జారీ కావడం సంచలనం రేపుతున్నది.
హైదరాబాద్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Minister Errabelli | పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాలకుర్తి నియోజక�
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను చూపేందుకు గుజరాత్ వర్సిటీకి ఎందుకంత భయం? అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ ప్రశ్నించారు. అసలు ఆ వర్సిటీలో మోదీ చదువుకొని ఉంటే ఖుషీగా సర్టిఫికెట్లు
నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులను గుర్తించి వారిని వాణిజ్య కేటగిరిలోకి మార్
‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివ�
ఇంటి పన్నులు, పన్నేతల వసూళ్లలో జిల్లా లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం పన్నుల లక్ష్యం రూ.10,04,68130 ఉండగా, నేటి వరకు రూ. 9,70,15,777 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూలు ఇప్పటికీ
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన�
భువనగిరి పట్టణంలోని బీచ్మహాళ్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. డీఈఓ కె.నారాయణరెడ్డి సర్టిఫికెట్లను పరిశీలించారు