ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొన్నది.
ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో పాల్గొని, నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. సీట్లు రద్దుచేసుకునే అవకాశం లేకపోవడం, కట్టిన ఫీజులు వాపసు రాకపోవడంతో అంతా గ�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను చేపట్టినా ఆ ఫలాలను అర్హులు అందుకోలేని దుస్థితి నెలకొన్నది. అనేక కులాలకు అధికారులు కులధ్రువీకరణ పత్రాలను సక్రమంగా జారీ చేయడం లేదు. ఆయా కులాలకు సర్టిఫికె
Basara RGUKT | నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో ఫిజికల్ హ్యాండీక్యాప్ , సాయుధ బలగాల కోటా ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా, అన్ని నిబంధనలతో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన సాగిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నుండి ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై తమ పిల్లలకు వివిధ �
‘తాను ఆదివాసి మూలాల నుంచే వచ్చానని, నల్లమలలో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తా’.. అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు.
ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఇచ్చోడ పో�
Kuchipudi | కోల్ సిటీ , ఏప్రిల్ 26: గోదావరిఖనిలోని నృత్యఖని ఆర్ట్స్ అకాడమిలో శనివారం గజ్జె పూజ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గత సంవత్సరం కాలంగా కూచిపూడి నాట్యంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి అర్హత పొందిన కళాకారుల
BRS | కులం, ఆధాయ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శనివారం సైదాబాద్ మండల తహసీల్దార్ జయశ్రీ కి వినతిపత్రాన్ని అందజేశారు.
వ్యవసాయశాఖలో నకిలీ ధ్రువపత్రాల పొంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్య క్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్స్టేషన్లో ని�
AP e-governance | రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ గవర్నెన్స్ (e-governance ) వాట్సాప్ సేవలను (WhatsApp) ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి లోకేష్ ఈ గవర్నెన్స్ వాట్సాప్ పాలనను గురువా
వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన డీలర్లు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్(దేశీ) ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. చుం
‘మా కాలేజీలో చేరండి.. మంచి భవిష్యత్తు ఉంటుం ది’ అంటూ పలువురు విద్యార్థుల వద్ద లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేశా రు. కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు.
Gadwal | సర్టిఫికెట్లు(Certificates) ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని, అంతవరకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ యువతి తహసీల్దార్ కార్యాలయంలో(Tahsildar office) నిరసన వ్యక్తం చేసింది.