Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందన�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకపోవడంతో పోలింగ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియ�
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. వర్షాల వల్ల కొ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారపర్వం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో రానున్న 48 గంటలపాటు ఎవరూ ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్రాజ్ స్పష్టంచేశారు.
CEO Vikas Raj | తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని చెప్పారు. దాంతో కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది క
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. దాన్ని ఓటర్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇదే నినాదంతో పోలింగ్ రోజు మే 13న ఓటర్లకు ఆన్లైన్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ఉచిత రవాణా సేవలను అందిస్తున్నది.
తెలంగాణలో ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రం నుంచి లోక్సభ బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు నిలిచినట్ట�
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క రూ ఆధారాలు, పత్రాలను చూపించాల్సిందేనని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్రాజ్ స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్య�
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం 60 వేల మంది పోలీసులతోపాటు 145 క�
Vote from Home | లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం ఆయన మీ�
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ ఆదేశాలు జారీచేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిదని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటు వేయడాన్ని గర్వంగా భావించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్�
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బూత్ లెవల్ అధికారి స్థాయిలో కొత్త ఓటర్లను సతరించి, వారికి ఓటర్ కార్డులు జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు