Telangana Assembly Elections | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు.
TS Elections | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని చెప్పారు. గురువా�
ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్ప�
Telangana Assembly Elections | పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినందు న రాజకీయ పార్టీలు, అభ్యర్థ
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిశాక ఓటర్ల మానసిక ప్రశాంతతకు ఎలాంటి భంగం కలిగించరాదని, సినిమా హాళ్లతోపాటు టీవీలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించకూడదని సీఈవో వికాస్రాజ�
Telangana | తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని.. అలాగని ప్రతి ఒక్కరు ఆ రోజును హాలిడే (సెలవు రోజు)గా కాకుండా ఓటింగ్ డే (ఓటు వేసే దినం)గా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని సీఈవో వికాస్రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, డబ్బు, మద్యం, గిఫ్టులు వంట
వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పిస్తామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్రాజ్ చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ కోరారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీలు, సీపీలు, అదనపు ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతిభద్రతలకు
కేంద్రం ఎన్నికల బృందం ఈ నెల 22న రాష్ర్టానికి రానున్నది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం 24 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నది.