మునుగోడులో ఎన్నికల రోజు కూడా బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ దృష్టికి తీసుకొచ్చారు.
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
Munugode By Polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు
Munugode By polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని
మునుగోడు ఉప ఎన్నిక (munugode by poll)కు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)వికాస్రాజ్ (CEO Vikas raj) తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించామన్న�
హైదరాబాద్ : ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ శాసనసభలో చేసిన ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సోమవారం జరగనున్�