2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
ద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలోని చిన్నారులకు క్లబ్ ప్రతినిధులతో అన్న వితరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనకు మొట్టమొదటిసారిగా డిజటల్ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రజలు ఇంటి నుంచే తమ వివరాలు నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్ను ఏర్పాటు
‘జాతీయ స్థాయిలో జనగణన, బీసీ కులగణనను 2025లోనే పూర్తిచేయాలి.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు 2028 దాకా సాగతీయొద్దు’ అని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ �
వ్యవసాయంలో రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో పంట పెట్టబడి సాయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10మే 2018న రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. కాగా దీనిననుసరించి కేంద్రప్రభుత్వం రైతులకు పెట్టుబడి కింద డిసెంబ�
ఈ వానకాలం సీజన్కు యూరియా కొరత తప్పదా..? రైతులు మళ్లీ యూరియా కోసం చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిందేనా..? ఇందులో భాగంగానే ఈ సీజన్కు యూరియా కొరత తప్పదనే సంకేతాలను స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు.
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు కేవలం ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకా రం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష
రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి పడకేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర గ్రాంట్స్ నిలిచిపోయాయి.