ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు అన్నారు. మేము సైతం, కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలోని మైసమ్మగుడి సహకారంతో
Election Commission: పోలింగ్ బూత్లకు చెందిన సీసీటీవీ కెమెరా, వెబ్కాస్టింగ్, వీడియో ఫూటేజ్లను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. డ�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమంటూ పోలీసుఅధికారులు ప్రకటనలు ఇవ్వడం మనం వింటున్నాం. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
ములుగు జిల్లాలోని ఓ కాలేజీలో పరీక్షలు ఎలా జరుగుతున్నాయి. ఏవైనా తప్పిదాలు జరుగుతున్నాయా..? పేపర్ లీకేజీ వంటివి జరుగుతున్నాయా..? అని తెలియాలంటే ఇది వరకు అధికారులు ప్రత్యక్షంగా వెళ్లాల్సి వచ్చేది.
Viral Video | అమ్మాయిలపై ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు.
Tiger | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంత సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది. కట్ట నిర్మాణ పనులు చేపడుతున్న కూలీలు భయాందోళన�
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కండ్లలో కారం కొట్టి ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దుండగులు పేటీఎం ద్వారా చేసిన రూ.100 ట్
నేరాల నియంత్రణలో కీలక పాత్ర సీసీ టీవీ ఫుటేజీతో కేసుల దర్యాప్తులో పురోగతి ఏర్పాటుపై విస్తృతంగా అవగాహన నిజామాబాద్ క్రైం, ఆగస్టు 21 : జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం రాత్రింబవళ్లు కృషి చేస్తున్�