Hyderabad | హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల తంతు కలకలం రేపుతోంది. అసలు ఓనర్ల పేరుతో డాక్యుమెంట్లను సృష్టించి అక్రమంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వె
గ్రామ పాలన అధికారి(జీపీవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు ఈ నెల 25న రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్టు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీవో హనుమానాయక్ను హైదరాబాద్లోని భూపరిపాలన ప్రధాన కమిషనరేట్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Mee Seva | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా అందిస్తున్న సేవలను ఆన్లైన్లో
ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతోపాటు అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేర్పులు చేపట్టబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ధరణి కమిటీ సభ్యులు సచివాలయంల�
ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై సీసీఎల్ఏ అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నా రు. ఇప్పటివరకు జరిగిన పురోగతిని సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల
సీసీఎల్ఏ అధికారినని, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో వారం రోజులపాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి సాయి అనిరుధ్ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనిరుధ్ అనే వ�
రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ కార్యదర్శిగా ఆర్డీవో కేతావత్ రామకృష్ణను నియమించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు.
జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాల్లో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
‘సార్.. వచ్చే నెల నా బిడ్డ పెండ్లి ఉన్నది. పెండ్లి ఖర్చుల కోసం భూమి అమ్ముదామంటే నా పొలం పొరపాటున నిషేధిత జాబితాలో పడింది. దానిని మార్చాలని ఎప్పుడో మీసేవ నుంచి దరఖాస్తు ఇచ్చిన.
ధరణి పోర్టల్పై అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాంగ్రెస్ అనుబంధ కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్ సునీ ల్, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, రిటైర్డ�
జిల్లాలో ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. పోర్టల్లో పరిశీలనలో ఉన్న 35 వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించాలని తహసీల్దార్లకు తిరిగ�
రాష్ట్రంలోని 169 మంది నాయబ్ తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి తహసీల్దార్లుగా పదోన్నతలు కల్పించింది. రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) మంగళవారం సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ మ
Tehsildar's Transfer | రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రెండు మల్టీజోన్ల పరిధిలో 417 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చే�