సీసీఐ అధికారులపై పత్తి రైతులు కన్నెర్ర చేశారు. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాక రాత్రికి రాత్రే నిబంధనల్లో మార్పులు చేపట్టడంపై ఆగ్రహం చెందారు. రోజుకో కొ ర్రీలు పెడుతూ కొనుగోలు చేయక�
అకాల వర్షాల కారణంగా పండించిన పంట దిగుబడి లేక అల్లాడుతుంటే వచ్చిన పంటను కూడా అమ్ముకుందామంటే ప్రభుత్వ నింబంధనల కారణంగా తాము రోడ్డున పడుతున్నా మని పత్తి రైతులు ఆగ్రహించారు. సోమవారం ఉండవెల్లి మండలం జాతీయ ర�
ఒక వైపు వరుణుడి దెబ్బ కు అల్లాడిపోతూ ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ను రైతులు అమ్ముకుందామన్నా ప్రభుత్వ నిబంధనలతో రైతులు కన్నీరు పెట్టుకునే దుసితి నెలకొన్నది. ఒక వైపు ప్రభుత్వ నింబంధనలు, మరో వైపు సీస�
కొర్రీలు పెట్టి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని కాటన్ మిల్లు ఎదుట రైతులు గురువారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సీసీఐ అధికారులు పత్తి తడిగా ఉందని, బాగాలేదనే కార
సీసీఐ అధికారులు సర్వర్ సమస్య అంటూ పత్తి విక్రయాలు నిలిపేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. పత్తిని ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒకసారి ఇంటి నుంచి
పత్తి కొనుగోలు చేయనందుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు బెల్లంపల్లిలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లు వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల
‘సీసీఐ అధికారులు.. దళారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నరు. తేమ పేరిట కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నరు. మాకు న్యాయం చేయాలి’ అంటూ రైతులు బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుపూజ జిన్ని�
‘పత్తి కొనుగోలు చేయండి మహాప్రభో’ అంటూ ఓ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. సీసీఐ అధికారులు ఎంతకూ కనికరించకపోవడంతో రైతు శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్తి ట్రాక్టర్ను అడ్డుగాపెట్టి నిరసన వ్య�
నారాయణపేట మండలం లింగంపల్లి శివారులోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మాత్తుగా సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తి తగలబడుతుండటంతో అక్కడున్న వారు అర్�
ఆరుగాలం కష్టించి పండించిన పత్తి దళారుల కంటే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు దగాపడుతున్నారు. అటు మిల్లర్లు, బయ్యర్లు ఇటు అధికారులు కుమ్మకై పత్తి రైతును చిత్తు చేస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు ఏ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డారు. ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయడం లేదని, అనేక కొర్రీలు పెట్టి తమను నిలువు దోపీడీ చేస్తు
దూదిపూల రైతులకు అడుగడుగునా దుఃఖమే మిగులుతోంది. మద్దతు ధరకే విక్రయించుకోవాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు.. పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు సహకరిస్తుండడంతో కర్షకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక కో
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డా రు. కాగా ఇదే జిల్లా తిరుమలాయపాలెంలో పత్తి మిల్లుకు తాళం వేసి రైతులు నిరసన తెలిపారు.
సీసీఐకి పత్తి అమ్మాలంటే రైతులు జంకుతున్నారు. మునిపల్లి మండలంలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు పత్తి మిల్లుల యాజమాన్యాలు ఆసక్తి చూపకపోవడంతో పత్తి మిల్లులు వెలవెలబోతున్నాయి. సీసీఐలో పత్త�
పత్తి పంట ను ఎలాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కా�