చెన్నూర్లో పది రోజులకుపైగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. నిత్యం తెల్లవారు జామున జిన్నింగ్ మిల్లుల వద్దకు చేరుకోవడం.. తీరా కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ చేతులెత్తేయడం
పాలకుల నిర్లక్ష్యం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించి మద్దతు ధర పొందుదామనుకున్న పత్తిరైతుల ఆశలపై ప్రభుత్వాలే నీళ్లు చల్లుతున్నాయి.
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని మార్కెట్లో అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. నిన్నమొన్నటి వరకూ నాణ్యత లేమి, తేమ పేరుతో కొర్రీలు పెట్టిన సీసీఐ కేంద్రాలు ఇప్పుడు ఉన్నఫళంగా కొనుగోళ్�
ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అన్నదాతలు.. అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. కాయకష్టం చేసి వారు పండించిన పంటను గ్రామాల్లో వారి వద్ద తక్కువ ధరకు కొంటున్న దళారులు.. చివరికి
సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయానికి తీసుకొచ్చే రైతులను తేమ శాతం, నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, నాణ్యమైన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
‘ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయరా?’ అంటూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. రోజుల తరబడి కాంటాలు వేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతు�
సీసీఐకి పత్తి అమ్మాలంటే రైతులు జంకుతున్నారు. మునిపల్లి మండలంలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు పత్తి మిల్లుల యాజమాన్యాలు ఆసక్తి చూపకపోవడంతో పత్తి మిల్లులు వెలవెలబోతున్నాయి. సీసీఐలో పత్త�
ఈ సంవత్సరం పత్తి సాగు చేసిన రైతుల కష్టాలు రాస్తే రామాయణం.. చెబితే భాగవతం అన్నట్లు ఉంది. వానకాలం సీజన్ ఆరంభమైంది మొదలు పంట చేతికొచ్చే వరకూ జిల్లా రైతులు అడుగడుగునా అరిగోస పడుతున్నారు. ఇప్పటికే ప్రకృతి వైప
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ సీపీఎం అన�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సురేఖ వరంగల్ కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరా�
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి ర
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్యార్డు పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో పత్తికొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ఆయా సీసీఐ కేంద్రాలకు రైతులు వివిధ వాహనాల్లో పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. పత్తిని వి
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నేటి(సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4,12,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది.