కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) పథకం అమలు ప్రక్రియ బల్దియాకు కత్తిమీద సాములా మారింది. సొంత నిధులను సమకూర్చుకుని పథకాన్ని అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించిన నేపథ్యంలో రుణాల సేక
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని 42 వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు నడుంనొప్పి వస్తుందని, వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
Mettu kumar yadav | సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పట్టణ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో సీసీ రోడ్ల మధ్య నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేప�
ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు మంజూరయ్య నిధులతో, జిల్లాలోని పలుచోట్ల నిర్మించిన అంతర్గత రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులతో ఎంపిక చేసిన ప్రాం�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్థుల నుంచి నిరసనసెగ తగిలింది.