కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్
‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. వారు చెప్పే మాటలు, ఇచ్చే హామీలు నమ్మితే మోసపోతం. తెలంగాణలో పెరిగిన సంపదను, కరెంట్, నీళ్లను దోచుకపోతరు. మళ్లీ వెనక్కి పోతం’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ విమ�
ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. ప్రజలు, కుల సంఘాల వారు సమావేశమై మరోమారు వేములను గెలిపించుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మా�
డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు వేళయింది. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మరో మూడు గ్రామా ల్లో నిర్మించిన 369 ఇ�
సీఎం కేసీఆర్ పాలనలో వివిధ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 11, 12, 13, 14వ వార్డుల్లో రూ. 3.24 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, చె�
నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి షాపూర్ ఊరంచుతండాలో పల్లెనిద్ర చేశారు. సోమవారం ఉదయం తండాలో మార్నింగ�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో
బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. మండలంల�
నర్సాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుతున్నాయి. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల పనులు చేపట్టా�
గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని, ప్రతీ పైసా ప్రజోపయోగానికే వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు పంచాయతీల్లో రూ.3.10క�