ఆలేరు పట్టణంలోని మార్కండేయ కాలనీవాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కాలనీలో మట్టిరోడ్లపై నడవలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులు లీక్ అయి తాగునీటి కోసం
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు మంజూరయ్య నిధులతో, జిల్లాలోని పలుచోట్ల నిర్మించిన అంతర్గత రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులతో ఎంపిక చేసిన ప్రాం�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్థుల నుంచి నిరసనసెగ తగిలింది.
కాంట్రాక్టర్, ఇంజినీరు కలిసి బల్దియా ఖజానాకు కన్నం పెట్టారు. సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్టుగా బిల్లులు పెట్టి దోచుకున్నారు.. చివరకు వీరి భాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. క్వాలిటీ కంట్రోల్ వ�
తమ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అవతరించిందని ఆనాడు ఆ గ్రామస్తులు సంతోషపడ్డారు. ఇక మీదట తమకు ఎలాంటి సమస్యలు ఉండవని ఆశించారు. కానీ, వారి ఆశలు నిరాశలవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ గ్రామ పంచాయతీలో 21
ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మౌలాలి, నేరేడ్మెట్ డివిజన్లో అధికారులతో కలిసి పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్�
ఏదైనా నిర్మాణ పని చేపట్టాలంటే సంబంధిత పర్యవేక్షణ చేపట్టే ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి చేయించాల్సిందిపోయి, పనులు పూర్తయినా అటువైపు వెళ్లకుండా, కేవలం కొలతలు స్వీకరించేందుకు తమ సహాయకులను పంపిస్తున్