MLA Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
MLA Kaleru Venkatesh | అంబర్ పేట నియోజకర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) తెలిపారు.
వేలకోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 51 విగ్రహాలతో మోస్రా మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దేవీ మండపాన్ని మంగళవారం దర్శించుక�
ఆసియా ఖండంలోనే మురికి ప్రాంతంగా పేరుగాంచిన జవహర్నగర్లో పేదలు అత్యధికంగా నివసిస్తుంటారు.. జవహర్నగర్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్లో ప్రధాన రహదారిగుంతల మయమై 30 ఏండ్ల నుంచి ప్రజలు నాన�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని 70ఏళ్లు పలించిన ఆంధ్రోళ్లు ఆగం చేశారని, వారి పాలన అంతమైన తరువాతనే స్వచ్ఛమైన పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తాగునీటి గోస తీర్చేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్ర
బస్తీలు, కాలనీలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం ప్రగతి యాత్రలో భాగంగా 65 వ రోజు ఎమ్మెల్యే సుభాష్నగర్ డివిజన్ పరిధి దయానంద్నగర్
మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫైన్ విధించాలని, మున్సిపల్ వర్కర్స్ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శనివారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్స�