CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
రెగ్యులర్ పాఠశాలకు హాజరుకాని సీబీఎస్ఈ విద్యార్థులను 12వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. డమ్మీ స్కూళ్లలో చేరినందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే బాధ్య�
CBSC Exams | ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను 10, 12వ తరగతులకు సంబంధించిన పరీక్ష తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 15 నుంచి 12వ తరగతి, టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగన�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 20 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
పరీక్షల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఓపెన్ బుక్ పరీక్షలు (ఓబీఈ) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ మీడియా డైరెక్టర్ రా�
ఇంటర్, టెన్త్ బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న టెన్త్ పరీక్షలు ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగు�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ను గురువారం విడుదల చేసింది.
భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే సీబీఎస్ఈలో వివాదాస్పద ప్యాసేజీ విమర్శలతో వెనక్కి తగ్గిన సీబీఎస్ఈ మార్కులు కేటాయిస్తామని వెల్లడి న్యూఢిల్లీ, డిసెంబర్ 13: శనివారం జరిగిన సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీషు ప్�
న్యూఢిల్లీ : పదోతరగతి సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరెస్సెస్, బీజేపీల కుట్రపూరిత�
CBSE 12th exams: ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్-1 బోర్డు పరీక్షలు రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఓఎమ్మార్ విధానంలో
10, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ అనుమతిన్యూఢిల్లీ, అక్టోబర్ 20: పది, పన్నెండో తరగతుల టర్మ్ 1 బోర్డు పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ప్రార
బోర్డు పరీక్షల డేట్ షీట్ విడుదల 10వ తరగతికి నవంబర్ 30- డిసెంబర్ 11 వరకు 12వ తరగతికి డిసెంబర్ 1 నుంచి 22 వరకు న్యూఢిల్లీ, అక్టోబర్ 18: సీబీఎస్ఈ 10, 12 తరగతుల టర్మ్-1 పరీక్షలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగనున్నాయ
కేంద్ర విద్యాశాఖ మంత్రి | కరోనా కారణంగా ఏడాది పదో, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నివృత్తి చేయనున్నారు.